మైదానంలోనే కొట్టుకున్న చైనీస్‌ తైపీ బేస్‌బాల్‌ ఆటగాళ్లు

కరోనా కారణంగా స్టేడియంలో ఆటగాళ్లే ఉన్నారు. ప్రేక్షకుల్ని అనుమతించలేదు. ఈలగోలల్లేని మైదానంలో ఎంచక్కా ఆడుకోవాల్సిన ఆటగాళ్లు దెబ్బలాడుకున్నారు. ఈ తగువులాటలో భౌతిక…

వేలానికి ప్రపంచకప్‌ బ్యాట్‌…

భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు భారత క్రికెటర్‌ లోకేశ్‌ రాహుల్‌ ముందుకొచ్చాడు. పిల్లల చదువు కోసం తనకు సంబంధించిన వస్తువులను…

లక్షల డాలర్ల సహాయం అందించనున్న క్రీడాకారులు

క్రీడా వార్తలు :  కరోనా మహమ్మారి దెబ్బకు టోర్నీల్లేక ఇబ్బందులెదుర్కొంటున్న యువ ఆటగాళ్లకు ఆర్థికంగా చేయూత అందించేందుకు టెన్నిస్‌ దిగ్గజాలు రోజర్‌…

ఐపీఎల్‌ జరిగేది అనుమానమే : ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని, అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ జరిగేది అనుమానమే అని ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌…

కూతురు ఇండీతో కలిసి టిక్‌టాక్‌ వీడియో

కరోనా వైరస్ విజృంభణతో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతుండగా.. క్రీడా టోర్నీలన్నీ రద్దయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ కట్టడికి యావత్ దేశాలు…

భరత్ లాక్ డౌన్ లో ఉంటె ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్మిస్తున్న చైనా

ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్మాణానికి చైనా శ్రీకారం చుట్టింది. ‘ఫ్లవర్‌ సిటీ’గా పేరున్న గ్వాంగ్జూ నగరంలో కమలం ఆకారంలో…

వాయిదా పడుతున్న పలు రకాల ప్రపంచ క్రీడలు

ప్రస్తుత పరిస్థితుల్లో టెన్నిస్‌ ఆట తిరిగి ఆరంభమవడానికి మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని 19 సార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్, స్పెయిన్‌ బుల్‌…

సెమీఫైనల్‌కు ముందు నొప్పి భరించలేకపోయా : మహ్మద్‌ షమీ

న్యూఢిల్లీ : 2015 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్‌లోనే నిష్ర్కమించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆనాటి సెమీ ఫైనల్లో భారత్‌ 95 పరుగుల…

వన్డే ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌కు భారత మహిళల జట్టు అర్హత…?

న్యూ ఢిల్లీ :  వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు న్యూజిలాండ్‌ ఆతిథ్యమిచ్చే మహిళల వన్డే ప్రపంచకప్‌…

ఐపీఎల్‌ రద్దు… ఐపీఎల్‌-13 రద్దుకే బీసీసీఐ వర్గాలు మొగ్గు

దేశంలో లాక్‌డౌన్‌ పొడిగింపుతో     ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2020   నిరవధికంగా వాయిదా వేసినట్లు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి అనధికారికంగా ప్రకటించారు.…