మీకు ఆ దమ్ముందా? : అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు…

తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు..

తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేరథ్యంలో పార్టీల నేతలు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నారు. ఈ వ్యవహారంలో…

జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

కశ్మీర్‌లో ఎలక్షన్స్.. దీనికి సంబంధించి రెండు విషయాలు మాట్లాడుకోవాలి. మొదటిది కశ్మీర్‌లో నమోదైన రికార్డ్ స్థాయి పోలింగ్.. రెండవది కశ్మీర్‌ ఎలక్షన్స్‌పై…

కాంగ్రెస్-ఎన్సీ మేనిఫెస్టో చూసి పాక్‌ సంబరాలు..–:ప్రధాని మోడీ..

జమ్మూకాశ్మీర్‌లో పాకిస్థాన్ అజెండాను ఎట్టి పరిస్థిల్లోనూ అమలు కానివ్వబోమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గురువారం రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా…

నిరసనలకు ముగింపు పలికిన కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వైద్యులు..

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టిన కోల్‌కతా వైద్య విద్యార్థులు తాజాగా…

కాశ్మీర్ లో ముగిసిన పోలింగ్..! 58.19 శాతం పోలింగ్ నమోదు..

పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీకి జరిగిన తొలి దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. మొత్తం 90 స్థానాలకు…

‘వన్ నేషన్… వన్ ఎలక్షన్’ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ప్రతిపాదనకు కేంద్ర…

ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిషి..?

ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశంలో నూతన…

జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. క్యూ లైన్ లో ఓటర్లు..!

జమ్మూకాశ్మీర్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ మొదలైంది. దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగనుండడంతో ఉదయం ఆరు గంటల నుంచే ఓటర్లు…

సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలు..!

మొబైల్ సిమ్ కార్డులను కొనుగోలు చేసే నియమాలు సులభతరం అయ్యాయి. ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వోడా ఫోన్, ఐడియా కొత్త సిమ్…