పాక్ కవ్వింపు చర్యలు.. పాకిస్థాన్ సైన్యానికి భారత్ వార్నింగ్..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గత వారం జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇరు…

పాకిస్థాన్‌కు మరో షాక్.. పాక్ ఎయిర్‌క్రాఫ్ట్ నావిగేషన్ వ్యవస్థను నిరోధించేందుకు జామర్లను మోహరించిన భారత్..

పాకిస్థాన్ సైనిక విమానాలు ఉపయోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (జీఎన్‌ఎస్‌ఎస్) సిగ్నల్‌లకు అంతరాయం కలిగించేందుకు భారతదేశం తన పశ్చిమ సరిహద్దులో…

నేటి నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు షురూ..!

ఈ నెల ప్రారంభం నుంచే కొన్ని ఆర్థిక పరమైన అంశాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా ఏటీఎం క్యాష్…

కేంద్రం కీలక ఆదేశం.. పాక్ జాతీయుల బహిష్కరణ నిలిపివేత..

భారత్‌లో నివసిస్తున్న పాకిస్థానీ పౌరులను వెనక్కి పంపే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారిని దేశం విడిచి వెళ్లేందుకు…

‘వేవ్స్’ 2025ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ..

ముంబ‌యిలోని జియో వ‌రల్డ్ సెంట‌ర్‌లో ప్ర‌పంచ ఆడియో విజువ‌ల్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (WAVES) 2025 ప్రారంభ‌మైంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ…

పహల్గామ్ ఉగ్రదాడిపై పిల్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని…

మే 1 నుంచి రైల్వే శాఖ కొత్త రూల్…!

తరచూ రైలు ప్రయాణాలు చేసేవారికి భారతీయ రైల్వే ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న…

సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానమంత్రి మోదీ కీలక భేటీ..

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో, భద్రతా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం…

నాసా-ఇస్రో మిషన్‌లో అంతరిక్ష యాత్రకు భారత ఐఏఎఫ్ పైలట్..

భారత అంతరిక్ష యాత్రల చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారత వాయుసేన (ఐఏఎఫ్) అధికారి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం..

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రాబోతున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ…