డయాబెటీస్,ఊబకాయానికి ఒకే ఇంజెక్షన్..!

డయాబెటీస్ (మధుమేహం), ఊబకాయం లాంటి రెండు ప్రధాన ఆరోగ్య సమస్యలకు సమాధానంగా ఒకే ఇంజక్షన్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు మౌంజారో…

భారత్‌తో చర్చలకు పాక్ సిద్ధం..!

ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేంత వరకు పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరిపేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ, పాకిస్థాన్ మాత్రం…

ఇరాన్‌‍కు ట్రంప్ హెచ్చరిక..

ఇరాన్ తన యురేనియం శుద్ధి కార్యక్రమాలను తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. టెహ్రాన్ మరోసారి అణ్వాయుధ…

రాజస్థాన్ లో 3,500 ఏళ్ల నాటి పురాతన నది ఆనవాళ్లు..!

రాజస్థాన్‌లోని దీగ్ జిల్లా బహాజ్ గ్రామంలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో ఓ అద్భుత ఆవిష్కరణ వెలుగుచూసింది.…

డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక.. దాడులపై ఇజ్రాయెల్ ప్రకటన..!

ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ రాజుకున్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉందని అమెరికా…

త్రివిధ దళాధిపతికి కీలక అధికారాలు..! ఉత్తర్వులు జారీ చేసిన రాజ్ నాథ్ సింగ్..

దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) మధ్య…

సింధు జలాలపై భారత్‌తో యుద్ధమే.. బిలావల్ భుట్టో సంచలన వ్యాఖ్యలు..

సింధు నదీ జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ) కింద తమ దేశానికి రావాల్సిన నీటి వాటాను భారత్ నిరాకరిస్తే, యుద్ధానికి దిగడానికైనా వెనుకాడబోమని…

వందేభారత్ రైలులో ప్రయాణికుడిపై దాడి కేసు.. బీజేపీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు..

ఉత్తరప్రదేశ్‌‌లోని బబినా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పారిఛా చిక్కుల్లో పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక…

కాల్పుల విరమణకు అంగీకరించిన నెతన్యాహు.. ట్రంప్ కు థ్యాంక్స్..

ఇరాన్ తో అణు ముప్పు తొలగిపోయిందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఈ విషయంలో తమ దేశానికి సహకరించిన…

ఇజ్రాయెల్ దాడుల్లో మృతుల సంఖ్య 500కు చేరింది: ఇరాన్ మీడియా..

ఇరాన్‌పై ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న దాడుల కారణంగా మృతుల సంఖ్య 500కు చేరిందని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడుల్లో సుమారు మూడు…