నకిలీ కాల్ సెంటర్ ద్వారా సామాన్య ప్రజలను మోసం చేస్తున్న ముఠా సభ్యులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.…
Category: NATIONAL
బయటపడుతున్న చంగూర్బాబా లీలలు.. మతమార్పిళ్లలో..
మతమార్పిళ్ల వ్యవహారంలో అరెస్ట్ అయిన ఉత్తరప్రదేశ్కు చెందిన చంగూర్బాబా అలియాస్ జమాలుద్దీన్ అలియాస్ పీర్బాబా లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థికంగా…
టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా..!
26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్…
నిధులివ్వండి.. కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వినతి..
ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడుపుతున్నారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుక్ మాండవీయతో సీఎం చంద్రబాబు సమావేశం…
మహారాష్ట్రలో అత్యంత అమానవీయ ఘటన..! బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన యువతి….
మహారాష్ట్రలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రయాణంలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన యువతి.. ఆ పసికందును కిటికీలో నుంచి బయటకు…
ఆధార్ అప్డేట్ తప్పనిసరి.. ఏడేళ్లు పైబడినవారికి డీయాక్టివేషన్..
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI (Unique Identification Authority of India) తాజాగా తల్లిదండ్రులకు ఓ కీలక సూచన…
ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి మరింత ఆర్థిక సహాయం అందించాలని…
ఆ యుద్ధాలు నేనే ఆపాను..! మరోసారి ట్రంప్ భారత్, పాక్ యుద్ధం పై కీలక వ్యాఖ్యలు..!
దేశాల మధ్య యుద్ధాలను ఆపడంలో తనను మించిన వారు లేరని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న…
ముంబైలో టెస్లా కార్ల షోరూం ప్రారంభం..!
ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా సంస్థ భారతదేశంలో తన మొట్టమొదటి షోరూమ్ను ప్రారంభించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో…
గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు..!
దేశంలో పలు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించింది. మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…