పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..

పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు పనులను ఇంకా చేపట్టలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

ఆపరేషన్ సిందూర్ ముగిసిపోలేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వాఖ్యలు..!

ఆపరేషన్ సిందూర్ పేరుతో మే 7న భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన…

పహల్గామ్ దాడి సూత్రధారి, డేంజర్ టెర్రరిస్ట్ సులేమాన్ షా హతం..

ఈ ఏడాది జరిగిన పహాల్గామ్ ఉగ్రదాడి ఘటనలో 26 మంది అమాయక టూరిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే వీరి తీసిన…

లోక్‌సభలో ప్రతిపక్షాలపై అమిత్ షా ఫైర్..! ఎందుకంటే..?

లోక్‌సభలో ఇవాళ ఆపరేషన్ సిందూర్ చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా విపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.…

స్టార్‌లింక్‌పై కేంద్రం ఆంక్షలు.!

ఎలన్ మస్క్ కి చెందిన వ్యాపారాల్లో ఒకటి శాటిలైట్ కమ్యూనికేషన్. స్టార్ లింక్ శాటిలైట్స్ ని ఉపయోగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని…

రష్యా చమురుపై ఈయూ ఆంక్షలు… భారతీయ షిప్పింగ్ కంపెనీలపై ఎఫెక్ట్.

యూరోపియన్ యూనియన్ (ఈయూ) రష్యా చమురుపై విధించిన ఆంక్షలు భారతీయ షిప్పింగ్ కంపెనీలపైనా, భారతీయ నౌకా కెప్టెన్లపైనా ప్రభావం చూపుతున్నాయి. యునైటెడ్…

ఆసియా కప్ వేదిక ఖరారు… టోర్నీ ఎప్పుడు, ఎక్కడంటే…!

ఆసియా కప్ 2025 తేదీలు ఖరారయ్యాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 28న ముగుస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్…

ఆపరేషన్ సిందూర్‌లో మేడిన్ ఇండియా ఆయుధాలు సత్తా చాటాయి: ప్రధాని మోదీ..

ఆపరేషన్ సిందూర్‌లో మేడిన్ ఇండియా ఆయుధాలు సత్తా చాటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. తమిళనాడులోని తుత్తుకుడిలో నిన్న పలు ప్రాజెక్టులను…

స్కూలు పిల్లల పాఠ్యాంశంగా ‘ఆపరేషన్ సిందూర్’..

జమ్మూకశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. సరిహద్దులతోపాటు పాకిస్థాన్ లోని…

నేడు గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్న అశోక్ గజపతిరాజు..

గోవా గవర్నర్‌గా సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు ఈరోజు బాధ్యతలు చేపట్టనున్నారు. గవర్నర్ బంగ్లా దర్బార్ హాలులో ఉదయం 11:00…