ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది. ఎంతో ఆదరణ పొందిన, తక్కువ ధరకే లభించే…
Category: NATIONAL
సూరత్లో భారీ చోరీ.. రూ. 25 కోట్ల విలువైన వజ్రాల చోరీ, ..
దోపిడీ దొంగలు తెగబడుతున్నారు. ఒకప్పుడు రహదారులపై వెళ్లే వాహనాలను ఆపి దోపిడీకి పాల్పడేవారు. వారు రూటు మార్చారు. ఇప్పుడు సిటీలను టార్గెట్…
పుతిన్ ఆ ప్రతిపాదనకు అంగీకరించారు: అమెరికా..
ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్కు ‘నాటో’ తరహాలో భద్రతా గ్యారంటీ ఇచ్చేందుకు…
ఈసీ వివరణ వింటుంటే నవ్వొస్తోంది: జైరాం రమేశ్..
బీహార్ ఓటర్ల జాబితా సవరణలో ‘ఓట్ల చోరీ’ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇచ్చిన వివరణను ప్రధాన…
ఈ దీపావళికి దేశ ప్రజలకు డబుల్ బోనస్..-: ప్రధాని మోదీ
ఈ ఏడాది దీపావళికి దేశ ప్రజలకు డబుల్ బోనస్ అందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. వస్తు, సేవల ధరలను తగ్గించి…
ఎన్నికల సంఘాన్ని ఏమీ అనడానికి వీల్లేకుండా చట్టం తెచ్చారు: కేంద్రంపై రాహుల్ ఫైర్..
ఎన్నికల సంఘాన్ని ఏమీ అనడానికి, ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీలులేకుండా కేంద్రం 2023లో ఓ చట్టాన్ని తీసుకువచ్చిందని, ప్రధాని మోదీ, అమిత్…
భారత్-పాక్పై నిరంతర నిఘా.. అమెరికా కీలక ప్రకటన..
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న పరిస్థితులను తాము ప్రతిరోజూ నిశితంగా గమనిస్తున్నామని అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇరు దేశాల మధ్య…
ఈసీ పై రాహుల్ సంచలన వ్యాఖ్యలు.. సీఈసీ ఫైర్..
భారత రాజకీయాల్లో వివాదాలు సర్వసాధారణం జరుగుతూనే ఉంటాయి.. కానీ ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర…
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్..
ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ఎన్డీఏ ఖరారు చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి పదవికి…
జమ్మూకశ్మీర్లో మళ్లీ జల ప్రళయం.. కథువాలో నలుగురు బలి..
జమ్మూకశ్మీర్లోని కథువా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షాలు నలుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. మరికొందరు గాయపడ్డారు.…