ఉరుములతో కూడిన వర్షం వల్ల ఉత్తరప్రదేశ్‌లో భయంకరమైన పిడుగుపాట్లు

ఉరుములతో కూడిన వర్షం వల్ల ఉత్తరప్రదేశ్‌లో భయంకరమైన పిడుగుపాట్లు సంభవించాయి. వివిధ ప్రాంతాల్లో పడిన పిడుగుల కారణంగా 18 మంది ప్రాణాలు…

కొత్త సినిమాలో ముగ్గురమ్మాయిలతో ధనుష్‌ రొమాన్స్‌

కొత్త సినిమాలో ముగ్గురమ్మాయిలతో ధనుష్‌ రొమాన్స్‌ చేయనున్నారని చెన్నై కోడంబాక్కమ్‌ ఖబర్‌. ‘యారాద నీ మోహిని’, ‘ఉత్తమ పుథిరన్‌’ ఫేమ్‌ మిత్రన్‌…

ఈ నెల 11న ఆదివారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

ఈ నెల 11న ఆదివారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, దీని ప్రభావం రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కనిపించనుందని…

పెట్రో ధరల పెంపునకు అంతు లేకుండా పోతోంది

పెట్రో ధరల పెంపునకు అంతు లేకుండా పోతోంది. శనివారం పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 25 పైసలు పెరిగింది. దీంతో 18…

రాష్ట్రంలోని జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా తగ్గుదలతో జూలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. వీటితోపాటు…

డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎంకు భారీ షాక్‌

డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎంకు భారీ షాక్‌ తగిలింది. వేల కోట్ల రూపాయల సమీకరణ నిమిత్తం త్వరలో ఐపీవోకు రానున్న తరుణంలో…

ఏడాపెడా బాంబులు కాలిస్తే భారీగా జరిమానాలు

మన ఇంట్లో శుభకార్యమైనా, ఏదైనా వేడుక జరిగినా, ఆఖరికి ఎవరైనా చనిపోయినా.. ఇలా సందర్భం, సమయం ఏదైనా మనకు పటాకులు కాల్వడం…

జొమాటో పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 14న

జొమాటో పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 14న ప్రారంభమై 16న ముగియనుంది. ప్రతిపాదిత ఇష్యూలో భాగంగా విక్రయించే షేర్లకు రూ.72-76ను ధరల…

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో భూకంపం

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 5.56 గంటలకు మణిపూర్‌లోని ఉక్రుల్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై…

ఇటీవలే మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ లేటెస్ట్ వెర్షన్ విండోస్ 11ను విడుదల

ఇటీవలే మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ లేటెస్ట్ వెర్షన్ విండోస్ 11ను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న పోటీని దృష్టిలో పెట్టుకొని ఈ…