ధోనీ పరువు నష్టం కేసు.. IPS అధికారికి జైలు శిక్ష..

భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో న్యాయస్థానం గురించి అనుచిత వ్యాఖ్యలు…

షాహీ ఈద్గా మసీదు సర్వేకు అనుమతిచ్చిన హైకోర్ట్.

మధురలోని షాహీ ఈద్గా మసీదు సర్వే కోసం కోర్టు కమిషనర్‌ను నియమిస్తామని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. శ్రీకృష్ణుడి ఆలయాన్ని కూల్చివేసి మసీదు…

ఆర్టికల్ 370 రద్దుపై చైనా సంచలన వ్యాఖ్యలు..

ఆర్టికల్ 370 రద్దుపై చైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చైనా తన స్పందనను తెలియజేసింది. లఢఖ్‌ను కేంద్ర…

డెంగీ విజృంభణపై హెచ్చరిక..

ప్రపంచ వ్యాప్తంగా డెంగీ విజృంభిస్తోంది. దీంతో ఆయా దేశాల ఆరోగ్య నిపుణులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆకస్మిక జ్వరం, తీవ్రమైన…

న్యూఢిల్లీలో భారత ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ఆశ్రయించిన- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

న్యూఢిల్లీలో భారత ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ఆశ్రయించిన- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.  …

2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడు..

2040 నాటికి చంద్రుడిపైకి తొలిసారిగా భారతీయుడు అడుగు పెడతాడని ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ మంగళవారం తెలిపారు. రోదసి యాత్రల కోసం నలుగురు…

మరోసారి ఉల్లిగడ్డల ఎగుమతులపై నిషేధం..

కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం పెరుగుతున్న ఉల్లిధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు గతంలో ఉల్లి…

కశ్మీర్ విలీన చరిత్రను వక్రీకరుస్తున్న మోదీ ప్రభుత్వం..

భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన కాలంలో అర్కైవ్స్‌లోని నాటి ఉత్తరాలను గార్డియన్ పత్రిక వర్గీకరిస్తూ నివేదికలు తయారుచేసింది. వాటి ప్రకారం,…

ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం..

ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి ఎగుమతులపై నిషేధం…

ఈ పెయిన్ కిల్లర్ టాబ్లెట్‌తో జాగ్రత్త: కేంద్ర ప్రభుత్వం..

పంటి నొప్పి, జ్వరం, రక్తస్రావం, మహిళల్లో పీరియడ్స్ పెయిన్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటికి వాడే పెయిన్ కిల్లర్ ‘మెఫ్తాల్’పై కేంద్రం…