చమురు ధరల భగ్గు.. 4% పెరుగుదల…

పశ్చిమదేశాలు, హౌతీ రెబెల్స్ దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎర్ర సముద్రంలో వాణిజ్యనౌకలను హౌతీలు లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో…

కరోనా ముప్పు ఇంకా తొలగలేదు: WHO చీఫ్‌ టెడ్రోస్‌

ప్రపంచానికి కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్‌…

ప్రారంభానికి సిద్ధమైన ‘అటల్ సేతు’ ప్రారంభం

భారత్‌లోనే అతిపొడవైన సముద్ర వంతెన ‘అటల్ సేతు’ని ప్రధాని మోదీ జనవరి 12న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వంతెనపై రాకపోకలకు అధికారులు…

ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు చివ‌రిసారిగా పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాలు ఈనెల 31 నుంచి ఫిబ్ర‌వ‌రి 9 వ‌ర‌కూ జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో…

2035 నాటికి స్పేస్ స్టేష‌న్ నిర్మించాలి: ఇస్రో చీఫ్..

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష సదస్సు జరుగుతోంది. ఆ సమావేశంలో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ 2035 నాటికి అంతరిక్ష…

దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు..

దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ గురువారం దాడులు నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌లోని 32 చోట్ల దాడులు చేపట్టింది. ఇవాళ…

జమిలి ఎన్నికలపై 5000 సూచనలు..

‘ఒకే దేశం – ఒకే ఎన్నిక‘పై అధ్యయనానికి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జనవరి…

లక్షదీప్ టూరిజానికి బిగ్ బూస్ట్.. టాటా గ్రూప్ కీలక ప్రకటన..

లక్షదీప్‌ను టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలో టాటా గ్రూప్ నుంచి బిగ్ బూస్ట్ ఇచ్చే కీలక…

నాసా మానవసహిత జాబిల్లి యాత్ర వాయిదా..

చంద్రుడిపైకి మనుషుల్ని పంపే జాబిల్లి యాత్రను నాసా వాయిదా వేసింది. తాజాగా ప్రయోగించిన ల్యాండర్ వైఫల్యమే దీనికి కారణంగా తెలుస్తోంది. 50ఏళ్ల…

లక్షద్వీప్‌లో కొత్త ఎయిర్‌పోర్టు..

లక్షద్వీప్‌లో మరో కొత్త ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు కేంద్రం ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాల్దీవులను బాయ్‌కాట్‌ చేయాలంటూ నెట్టింట ప్రచారం జరుగుతున్న…