కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులు ఇప్పుడిప్పుడే శాఖల బాధ్యతలు చేపడుతున్నారు. కీలకమైనవి తప్పితే మిగతా శాఖలకు కొత్తవారు బాధ్యతలు తీసుకుంటున్నారు.…
Category: NATIONAL
ప్రధానిని టార్గెట్ చేసిన ఆర్ఎస్ఎస్ నేతలు..!
రాముడే మోడీకి బుద్ధి చెప్పాడనే కామెంట్స్ ఇప్పుడు జాతీయ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. అయితే.. ఈ కామెంట్స్ చేసింది కాంగ్రెస్ లేదా…
మరోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్..!
మరోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ మరోసారి నియమితులయ్యారు. మూడోసారి అజిత్ దోవల్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.…
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రదాడులు.. పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష..!
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గత నాలుగు రోజుల్లోనే నాలుగు దాడులకు పాల్పడ్డారు. జూన్ 9న రియాసిలో బస్సుపై మొదటి సారి…
అమిత్ షా తిట్టలేదు.. ఊహాగానాలను క్లారిటీ ఇచ్చిన తమిళిసై..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తమిళనాడు బీజేపీ నేత, తెలంగాణ…
నీట్ కౌన్సెలింగ్ పై స్టే కు సుప్రీం నిరాకరణ..!
నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ను నిలిపివేయాలంటూ దాఖలైన అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కౌన్సెలింగ్పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే ఈ…
నాగపూర్లో భారీ పేలుడు.. ఐదుగురి మృతి..
నాగ్పూర్లోని ఓ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మరణించగా.. మరో…
మోదీ కొత్త కేబినెట్.. 28 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు..
కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీయే కూటమి భాగస్వామ్యులతో బీజేపీ ప్రభుత్వాన్ని…
బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయా..?
బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయా? సంఘ్తో బీజేపీకి సంబంధాలు సరిగా లేవా? ఈసారి ఎన్నికల్లో సంఘ్ను బీజేపీ దూరంగా పెట్టిందా?…
బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో అనురాగ్, స్మృతి ఇరానీ..!
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్డీయేలోని పార్టీల మద్దతు అధికారాన్ని నిలబెట్టుకుంది మోడీ…