రాజ్యసభ పక్ష నేతగా జేపీ నడ్డా..!

రాజ్యసభ పక్షనేతగా జేపీ నడ్డా నియామకమయ్యారు. పీయూష్ గోయల్ స్థానంలో ఆయనను నియమించారు. ప్రస్తుతం నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.…

ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బ్లాస్ట్..ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి..!

ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్‌లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. మృతులను సీఆర్పీఎఫ్ కోబ్రా 201 బెటాలియన్‌కు చెందినవారిగా…

ఇస్రో మరో విజయం..ఆర్ఎల్వీ ప్రయోగం సక్సెస్..!

ఇస్రో మరో ఘనత సాధించింది. స్వయంప్రతిపత్తి సామర్థ్యం కలిగి ఉన్న రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్ప్ పెరిమెంట్ సామర్థ్యాన్ని పరీక్షించే…

గ్రేస్ మార్కులు పొందిన వారికి రీ ఎగ్జామ్..!

NEET-UGలో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థులకు ఆదివారం రీ ఎగ్జామ్‌ను నిర్వహించారు. ఈ ఎగ్జామ్‌కు దాదాపు 750 మంది…

నీట్-పీజీ వాయిదా..లీకేజీ ఆరోపణలే కారణమా..?

దేశ వ్యాప్తంగా ఆదివారం జరగాల్సిన నీట్ పీజీని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. నీట్ యూజీ మీద లీకేజీ ఆరోపణలు రావడంతో…

బడ్జెట్ రూపకల్పనపై కేంద్ర మంత్రి భేటీ..!

2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్తాయి బడ్జెట్‌ను కేంద్రం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్…

జమ్మూకాశ్మీర్ సహా 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు..?

జమ్మూకాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాలు.. ఝార్ఖండ్, హరియాణా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. ఆగస్టు…

కేంద్రం కొత్త చట్టం, పేపర్ లీక్ చేస్తే..ఐదేళ్లు జైలు, కోటి జరిమానా..!

పరీక్షా పేపర్ లీక్ వ్యవహారం మోదీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఓ వైపు విద్యార్థులు .. మరోవైపు రాజకీయ నేతలు మోదీ సర్కార్…

అవును.. NEET క్వశ్చన్ పేపర్ ను అమ్మేశా : అంగీకరించిన నిందితుడు..!

పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ లో సూత్రధారి అయిన అమిత్ ఆనంద్ పరీక్షకు ఒకరోజు ముందే ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్లు అంగీకరించాడు. రూ.30…

ఈవీఎంల తనిఖీ, ఏపీ.. తెలంగాణ నుంచి కూడా..

దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ తారాస్థాయికి చేరింది. ఎన్నికల్లో ఈవీఎంలను దూరంగా పెట్టాలని పలు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. దీనిపై…