విద్యతోనే బంగారు భవిష్యత్తు, విద్యతోనే దేశాభివృద్ధి, విద్యతోనే స్వావలంబన సాధ్యం. విద్యకు అంత ప్రాధాన్యం ఇవ్వాలని కొఠారి కమిషన్ ఏనాడో చెప్పింది.…
Category: NATIONAL
నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం.. దేశంలోనే తొలిసారి షాడో క్యాబినెట్..
మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన సీఎం మోహన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి…
ముంబై చేరుకున్న శివాజీ ఆయుధం ‘వాఘ్ నఖ్’..
ఛత్రపతి శివాజీ మహరాజ్ ఉపయోగించిన ఆయుధం ‘వాఘ్ నఖ్’ లేదా పులి పంజాగా పిలిచే ఆయుధం లండన్ మ్యూజియం నుంచి ముంబైకి…
ప్రైయివేట్ రంగ రిజర్వేషన్లపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
కేంద్రమంత్రి రామ్ దాస్ అఠావలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రయివేటు సెక్టార్లోని ఉద్యోగాలకు కూడా ఓబీసీ, ఇతర వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు…
భారత ఆర్మీపై ఉగ్రవాదుల పంజా.. నలుగురు సైనికులు మృతి..!
భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినచర్యలు తీసుకుంటున్నా దాడులు మాత్రం ఆగడం లేదు. ఓ పక్కన అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదంపై అన్ని దేశాలు…
డేంజర్గా మారిన చాందిపురా వైరస్.. ఆరుగురు మృతి
దేశంలో సీజన్ మారడంతో రకరకాల వైరస్లు విజృంభిస్తున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇబ్బందులు తెస్తున్నాయి. వీటి బారినపడి చనిపోతున్న ఘటనలూ…
వారణాసిలో తొలి హైడ్రోజన్ క్రూయిజ్..!
ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దేశంలోనే తొలి హైడ్రోజన్ క్రూయిజ్ను నడపనున్నారు. ఈ క్రూయిజ్ ఆదివారం అర్థరాత్రి వారణాసికి చేరుకుంది.…
కేదార్నాథ్లో 228 కేజీల బంగారం మాయం..
ఉత్తరాఖండ్లోని జ్యోతిర్ మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సంచలన ఆరోపణలు చేశారు. కేదార్నాథ్లో 228 కేజీల బంగారం గోల్డ్ స్కామ్ జరిగినట్లు ఆయన…
పూరీ రత్నభాండాగారాన్ని తెరిచిన ప్రభుత్వం.. అందులో ఏమున్నాయంటే..!
46 ఏళ్ల తర్వాత పూరీ రత్న భాండాగారాన్ని తెరిచింది ఒడిశా ప్రభుత్వం. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సిఫార్సులతో రత్నభాండాగారం రహస్య…
బీజేపీ కొత్త చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం..!
బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరు? ఎంపిక ఎందుకు ఆలస్యమవు తుంది? బలమైన నెట్వర్క్ ఉన్న బీజేపీలో.. అధ్యక్షుడు ఎంపిక వెనుక…