బ్రాడ్‌కాస్ట్ బిల్లు.. మోదీ ప్రభుత్వంపై ప్రియాంక ఆగ్రహం..

మోదీ సర్కార్ కొత్తగా బ్రాడ్ కాస్టింగ్ సర్వీస్ పేరిట కొత్త బిల్లు తీసుకొస్తుందా? కొత్త చట్టం సోషల్ మీడియాపై తీవ్ర ప్రభావం…

మా స్థానంలో కూర్చోండి.. మాపై ఎంత ఒత్తిడి ఉందో తెలుస్తుంది: సుప్రీం సీజేఐ..

న్యాయవాదులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులు తమ స్థానంలో కూర్చుంటే తమ…

ప్రశాంత్ కిషోర్ టార్గెట్ ఆ పార్టీ నేతలే..?

ప్రశాంత్ కిశోర్ గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. బిహార్‌లో ఆయన చేసిన జన్ సురాజ్…

వయనాడ్ బాదితులకు నెల వేతనం ప్రకటించిన ఎమ్మెల్యేలు..

కేరళలోని వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విలయం వందలాది కుటుంబాల్లో తీరని బాధను నింపింది. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడిన ఘటనలో…

రాముడి ఉనికిని చెప్పే ఆధారాలేవీ లేవు..డీఎంకే మంత్రి కీలక వాఖ్యాలు..

తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతానికి ఎక్కువ ప్రచారం, గౌరవం ఉన్నది. పెరియార్‌ను గౌరవిస్తారు. ఆయన ఆలోచనలను, తాత్వికతను అభిమానిస్తారు. అందుకే తమిళనాడులో హిందుత్వకు…

‘స్థానికులు టోల్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.సోషల్ మీడియా వార్తల్లో నిజమెంత..?

కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్ సమీపంలో నివసించే స్థానికులకు శుభవార్త చెప్పిందని ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.…

వయనాడ్ రెస్క్యూ ఆపరేషన్ లో అద్భుతం..

కేరళలోని వయనాడ్ జిల్లాలో నాలుగు రోజుల క్రితం కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ…

రోడ్డు ప్రాజెక్టులతో ఉద్యోగ ఉపాధి.. కేంద్రం కసరత్తు..

దేశంలో పలు ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ..మెరుగైన రవాణా వ్యవస్థ దిశగా కేంద్రం అడుగులు వేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఎనిమిది…

‘గోవాలో లిక్కర్ బ్యాన్ చేయాలి’..

తీర రాష్ట్రం గోవా టూరిస్టులకు ఫేమస్. అన్ని రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రానికి పర్యటనలు చేస్తున్నారు. దక్షిణాది నుంచి ఎక్కువ మంది…

మణిపూర్ అల్లర్ల మూల్యం రూ.500 కోట్లు..!

మణిపూర్ లో అల్లర్లు, హింసాత్మక చర్యలు మొదలై సంవత్సర కాలం దాటింది. ఈ అల్లర్లలో వందలాది మంది మృతి చెందారు. వేల…