ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే బియ్యం విషయమై ప్రభుత్వం కీలక ఆలోచన చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రేషన్ బియ్యం…
Category: AP NEWS
ఏపీ రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్..!ఖరీఫ్ పంట బీమా స్కీమ్ కోసం నిధులు విడుదల.!
ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఇదో తీపికబురు చెప్పింది కూటమి సర్కార్. ఖరీఫ్ పంట బీమా స్కీమ్ కోసం నిధులను విడుదల చేసింది. రైతులకు…
‘వెన్నుపోటు’కి కౌంటర్ గా కూటమి సర్కార్ ‘పీడ విరగడైంది’..!
గతేడాది జూన్-4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దీన్ని వెన్నుపోటు దినోత్సవంగా జరపాలని వైసీపీ నిర్ణయంచింది. పోస్టర్లు కూడా రిలీజ్ చేసింది.…
‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం… పోస్టర్ ను ఆవిష్కరించిన వైసీపీ..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలను…
ఏపీలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్..!
ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్ది, పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పరిశ్రమల…
పోలీసుల విచారణలో మాజీ ఎంపీ సురేశ్ పొంతనలేని సమాధానాలు..
తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణ (రాజు)పై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ పోలీసుల విచారణలో…
ఏపీలో రేషన్ సరకుల వ్యవహారం మార్పులు..!
రేషన్ సరకుల వ్యవహారం ఏపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ షాపులకు బదులుగా ఇంటివద్దకే…
ఎన్టీఆర్ భరోసా పథకం.. 71,380 స్పౌజ్ పింఛన్ల మంజూరు..
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ…
ఇక్కడుంది సీబీఎన్.. ఖబడ్దార్..!
అహంకారంతో విర్రవీగే వారికి వచ్చే ఎన్నికల్లో మరింత బుద్ధి చెబుతామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కడపలో 10కి పది స్థానాలు టీడీపీ…
భోగాపురంలో 500 ఎకరాల్లో ఏపీ సర్కార్ కీలక ప్రకటన..!
విశాఖపట్నం సమీపంలో గల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి రోజులు వచ్చాయి. ఇక ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇక పెద్ద…