వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ, ఆరేళ్లుగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవడం లేదు. అయితే, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై…
Category: AP NEWS
వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా: 10 రోజులు హోమం టికెట్లు రద్దు చేసిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార…
పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు: సచిన్ టెండూల్కర్ భావోద్వేగ ప్రసంగం
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు,…
అక్రమాస్తుల కేసు: కోర్టుకు కేవలం గంట సమయం కేటాయించిన జగన్, షెడ్యూల్ వైరల్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు సీబీఐ కోర్టు కేసుల్లో హాజరు కానున్నారు. ఈ…
ఏలూరులో మావోయిస్టుల కలకలం – గ్రేహౌండ్స్ దాడులు
ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులపై భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతంలో ఆక్టోపస్ టీమ్లు దాడులు చేసి 28 మందిని అరెస్టు చేసిన…
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం తేదీలు ఖరారు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త అందిస్తూ, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం తేదీలను ప్రకటించింది.…
కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు..!
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కొంతమంది నిందితులను సిట్ అదుపులోకి తీసుకొని…
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ భార్య డిజిటల్ అరెస్ట్..!
సైబర్ కేటుగాళ్లు రోజుకో రకంగా రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వారి భారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ మైదుకూరు ఎమ్మెల్యే…
ఏపీ రాజకీయాల్లోకి బొత్స కుమార్తె ఎంట్రీ..? వచ్చే ఎన్నికల్లో పోటీ..?
ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సీనియర్ నేతలు తమ నెక్ట్స్ జనరేషన్లను రంగంలోకి దింపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు…
వైఎస్ జగన్కు బీహార్ ఎన్నికల ఫలితాలు వార్నింగ్ బెల్స్!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక హెచ్చరిక గంట (Warning Bell) లాంటివని…