ఏపీ సర్కార్ గుడ్ న్యూస్: అమరావతిలో అన్ని బీసీ కులాలకు భవనాల నిర్మాణం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ కులాలకు శుభవార్త అందించింది. రాజధాని అమరావతిలో అన్ని బీసీ కులాలకు ప్రత్యేకంగా భవనాలను నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ…

వైకుంఠ ద్వార దర్శనం: తిరుమల భక్తులకు టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన

తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలు కల్పించేందుకు టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ…

ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు రామ్ లాల్‌తో మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వక భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల…

నకిలీ మద్యం కేసు: జోగి రమేశ్ సోదరుల 4 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి

నకిలీ మద్యం కేసులో నిందితులైన వైసీపీ నేత జోగి రమేశ్ మరియు ఆయన సోదరుడు జోగి రాములను నాలుగు రోజుల పాటు…

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు: కేంద్రం భారీ నిధుల కేటాయింపు

వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2026 జులై 23వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు…

ఏపీలో పరిపాలనా సంస్కరణలు: 29కి పెరగనున్న జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లకు సీఎం ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రుల…

వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు: మొదటి 3 రోజులకు ఆన్‌లైన్ ‘లక్కీ డిప్’ ద్వారా కేటాయింపు

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత…

50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై రాజ్యాంగ సవరణ అవసరం: యనమల రామకృష్ణుడు

రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కీలక…

అమెరికా వీసా రావడం లేదని తీవ్ర మనస్తాపంతో యువతి ఆత్మహత్య

గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి అనే యువతి అమెరికా వీసా నిరాకరణతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన…

జమ్మలమడుగు రాజకీయాల్లో వైసీపీ కీలక మార్పు: ఆది నారాయణరెడ్డిపై రామసుబ్బారెడ్డిని రంగంలోకి దించిన జగన్!

స్థానిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపపై దృష్టి సారించి, పార్టీ…