ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష: అధికారులకు, మంత్రులకు గట్టి హెచ్చరికలు

సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రులు మరియు వివిధ శాఖల కార్యదర్శులతో జరిగిన మూడవ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర…

నరసాపురం – బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్: ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని SMVT బెంగళూరు – నరసాపురం మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల గడువును…

శ్రీవారి లడ్డూ కల్తీ అపచారంపై ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆగ్రహం

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని స్పష్టమైన నివేదికలు ఉన్నప్పటికీ, అసలు కల్తీ జరగలేదని వాదించడం అత్యంత శోచనీయమని రిటైర్డ్ ఐఏఎస్…

చిన్నారుల విన్నపానికి పవన్ కళ్యాణ్ వేగవంతమైన స్పందన: నెల్లూరులో కొత్త రోడ్డు మంజూరు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన పాలనా దక్షతను, మానవత్వాన్ని చాటుకున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని గజ్జలవారిపల్లి…

ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో మార్పు: ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన పరీక్షల…

లడ్డూ ప్రసాదంలో బాత్‌రూమ్ క్లీనింగ్ కెమికల్స్ – ఎన్డీడీబీ రిపోర్టుతో చంద్రబాబు సంచలనం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యి అత్యంత నాసిరకమైనదని, అందులో బాత్‌రూమ్ క్లీన్…

ఆపరేషన్ జాక్ సక్సెస్: బోనులో చిక్కిన తూర్పుగోదావరి పెద్దపులి!

గత ఆరు రోజులుగా రాజానగరం, కూర్మాపురం పరిసర ప్రాంతాల్లో పశువులపై దాడులు చేస్తూ భయాందోళనలకు గురిచేసిన పెద్దపులి కథ సుఖాంతమైంది. అటవీ…

జగన్ పర్యటనలో విషాదం – వేర్వేరు ఘటనల్లో ఇద్దరి మృతి

మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంపై జరిగిన దాడిని ఖండించేందుకు జగన్ ఇబ్రహీంపట్నం వెళ్తున్న క్రమంలో బైక్ స్టంట్స్ చేస్తూ ఒక…

రాజమండ్రిలో పులి వేట: జీడితోటలో సేదతీరుతున్న వన్యప్రాణి.. బంధించేందుకు 12 బృందాలు సిద్ధం!

రాజమండ్రి రూరల్ మరియు రాజానగరం నియోజకవర్గాల్లో గత ఐదు రోజులుగా పెద్దపులి హల్చల్ చేస్తోంది. రోజుకో గ్రామానికి మకాం మార్చుతూ అటవీ…

విశాఖలో ఏసీబీ గర్జన: రిటైర్డ్ ఎస్ఈ శ్రీనివాసరావు నివాసంలో సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు?

విశాఖపట్నంలో ఇటీవలే పదవీ విరమణ చేసిన పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) శ్రీనివాసరావు నివాసంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు…