దేశ వ్యాప్త కరోనా వైరస్ పై సంక్షిప్త సమాచారం :తప్పక చదవండి

తెలంగాణ: ► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 943కి చేరింది. ► తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతి…

కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానం

ఆంధ్ర ప్రదేశ్ :  రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పరీక్షలునిర్వహిస్తున్న నేపథ్యంలో, కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. వివిధ…

ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 48.10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

ఈసారి రబీలో రికార్డు స్థాయిలో వరి సాగు కావడంతో కోతలు ముమ్మరమయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు లేకుంటే ఈపాటికే ధాన్యలక్ష్మి సిరులొలికించేది. కూలీల…

ఒక్క నెలలో 10 రేట్లు పెరిగిన ఇంటర్నెట్ వినియోగం

లాక్‌డౌన్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్నెట్‌ వినియోగం పెరిగింది. మార్చి 22 నుంచి ఇప్పటివరకూ 12 శాతం డేటా వాడకం పెరిగినట్లు టెలికాం…

తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణకు ప్రభుత్వ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ :  రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని…

చిరు వ్యాపారి విరాళం అందచేసిన చిరువ్యాపారి చెల్లబోయిన వీరరాఘవులు

రోజూ కష్టపడి తోపుడు బండిపై వ్యాపారం చేసుకుని సంపాదించిన సొమ్మును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేయటం అభినందనీయమని రాష్ట్ర రవాణా, సమాచార…

కరోనా వ్యాధితో మృతి చెందిన వారి నుంచి వైరస్‌ వ్యాపించదు…….

కరోనా వ్యాధితో మృతి చెందిన వారి నుంచి వైరస్‌ వ్యాపించదని, అలా మృతి చెందిన వారికి గౌరవంగా అంత్యక్రియలు చేయడానికి ప్రజలు…

సొంత రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంత ప్రజా రవాణాకి అనుమతి

న్యూ ఢిల్లీ :  వలస కూలీల విషయంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు సూచనలు చేసింది. రాష్ట్ర…

కర్నూల్ జిల్లాలో కరోనా వైరస్ విజృంభం : 100 పై గా కేసులు నమోదు

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ లో కర్నూల్  జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఈ వ్యాధితో ఆదివారం కర్నూలు మేదరి వీధికి చెందిన వ్యక్తి…

భారీగా పెరుగుతున్న కరోనా కేసులు : కట్టడి అసాధ్యంగా మారనుందని ఊహాగానాలు

కామారెడ్డి :   భిక్కనూరుకు చెందిన ఓ వ్యక్తి మండల కేంద్రానికి సమీపంలోకి కెమికల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతడు 25 రోజులుగా విధులకు హజరుకావడం…