మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింత చేరువ

మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింత చేరువ కానున్నాయి. బస్టాపులతో పాటు మహిళలు ఎక్కడైనా సరే రాత్రి 7.30 తర్వాత చెయ్యెత్తి…

కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్‌, ప్రకాష్‌ జవదేకర్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరుగా లేఖలు

కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్‌, ప్రకాష్‌ జవదేకర్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ…

ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు

ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు…

తెలుగువాడి గుండెలో ముల్లులా గుచ్చుకుంటోందంటూ జగన్‌కు లేఖ

తెలుగు మీడియాన్ని తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టాలన్న నిర్ణయం.. ప్రతి తెలుగువాడి గుండెలో ముల్లులా గుచ్చుకుంటోందంటూ జగన్‌కు లేఖ రాశారు ఎంపీ…

 పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం

పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి…

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటీషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరిగింది. జగన్ దాఖలు చేసిన కౌంటర్‌పై ఇప్పటికే…

ఏపీ కేబినెట్‌ సమావేశం సచివాలయంలో భేటీ

  : ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది. 2021, జూన్ 30వ తేదీ 11 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. పలు…

జూలై 1 నుంచి కొత్త పాల‌సీని

J6@Times//”వైఎస్సార్‌ బీమా”పై క్యాంపు కార్యాల‌యంలో సీఎం శ్రీ వైఎస్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. స్కీం నుంచి కేంద్రం వైదొల‌గ‌డంతో స‌ర‌ళించిన నిబంధ‌న‌ల‌తో…

విద్యుదీకరణలో దేశంలోనే ఏపీ నెం-1

బి.ఎ.రాజు మరణం పట్ల పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

నిర్మాత, జర్నలిస్ట్‌, పీఆర్వో బి.ఎ.రాజు మరణం పట్ల పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి…