ఏపీ సీఎం వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు…
Category: AP NEWS
మిచౌంగ్ ఎఫెక్ట్. పెరిగిన వాటి ధరలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల టమోటా, ఉల్లిగడ్డల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ప్రస్తుతం టమోటా ధర 20…
మరో 2 రోజులపాటు తుఫాన్ ఎఫెక్ట్…
ఏపీలో మరో 2 రోజులపాటు మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగనుందని ఐఎండీ తెలిపింది. తీవ్ర తుఫాన్ తీరం దాటినా తర్వాత ఉత్తరాంధ్ర…
అప్రమత్తం కావాల్సిన సమయం – సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!
ఏపీని మిచౌంగ్ తుపాన్ వణికిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తుఫాను గమనం..తాజా పరిస్థితులపైన అధికారులతో సమీక్షించారు. కీలక ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర ఖర్చులు…
ఏపీ రాజధానిపై పార్లమెంటులో కేంద్రం ప్రకటన-మాస్టర్ ప్లాన్ ఆమోదంపై క్లారిటీ..!
ఏపీలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియ చేపట్టి నాలుగేళ్లవుతోంది. దీనిపై సుప్రీంకోర్టులో ప్రస్తుతం కేసు పెండింగ్ లో ఉంది. ఈ…
విశాఖ వేదికగా 50 దేశాలతో మిలాన్–2024..
విశాఖ వేదికగా మిలాన్–2024 నిర్వహించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించినట్టు తూర్పు నావికా దళాధిపతి, వైస్ అడ్మిరల్ పెంథార్కర్ వెల్లడించారు. వచ్చే…
మూడు రాష్ట్రాలపై మిచౌంగ్ ఎఫెక్ట్.. భారీ నుంచి అతి భారీవర్షాలు..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం మిచౌంగ్ తుపానుగా రూపాంతరం చెందింది. మంగళవారం (డిసెంబర్ 5) నాటికి ఇది తీవ్ర తుపానుగా…
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు .. కేంద్ర జలశక్తి శాఖ కీలక నిర్ణయం..
శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణపై ఈ నెల 6న కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ మీటింగ్లో…
నీటి పంపకాల్లో రాజీపడే ప్రసక్తే లేదు: అంబటి రాంబాబు..
నీటి పంపకాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ. కృష్ణా జలాల…
విద్యార్థి జితేంద్ర కుమార్ది వైసీపీ సర్కారు హత్యే: నారా లోకేశ్..
ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులపై అత్యంత దారుణంగా దాడి చేసినవారు టీడీపీ విజిలెన్స్ సిబ్బందిలా లేరని.. వైసీపీ వీధిరౌడీల్లా ఉన్నారని టీడీపీ…