బాబాయ్‌ని చంపింది సీబీఐకి తప్ప అందరికీ తెలుసు: రఘురామ..

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి వ్యంగ్యాస్త్రం సంధించారు. హూ కిల్డ్‌ బాబాయ్‌ అన్నది ఒక్క సీబీఐకి…

6న రాష్ట్ర మంత్రి మండలి భేటీ..

ఈ నెల 6న రాష్ట్ర మంత్రి మండలి భేటీ కానుంది. సాధారణ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఇది…

నేడు తిరుపతిలో కాంగ్రెస్ బహిరంగ సభ..

ఏపీ ప్రత్యేక హోదా అజెండాగా న్యాయసాధన పేరుతో తిరుపతిలో నేడు కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్…

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ..

ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ.. పలువురు కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. తాజాగా టీడీపీ పులివెందుల మాజీ ఎమ్మెల్సీ…

నేడు సీఎం జగన్ కీలక సమావేశం..

సీఎం జగన్ వైసీపీ సీనియర్ నేతలతో నేడు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. నవరత్నాలతో పాటు…

చంద్రబాబుతో ఎంపీ లావు కృష్ణదేవరాయలు భేటీ..

అసెంబ్లీ ఎన్నికల దగ్గరపడుతుండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో మంగళవారం పలువురు నేతలు భేటీ అయ్యారు. తాజాగా, చంద్రబాబును నరసరావుపేట…

పవన్ కు అధికారంలో వాటా..? ఉమ్మడి సభలో చంద్రబాబు ప్రకటన..?

ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న విపక్ష టీడీపీ, జనసేన ఇప్పటికే ఉమ్మడిగా అభ్యర్ధుల తొలి జాబితా…

జనసేనలోకి మాజీమంత్రి..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్…

వైసీపీ కంచుకోటను బద్ధలు కొట్టే పనిలో టీడీపీ..

ఏపీలో జరగనున్న మహా సంగ్రామంలో తలపడేందుకు వైసీపీ, తెలుగుదేశం అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రేపో, ఎల్లుండో ఎన్నికల సంఘం నుంచి…

ఏపీ స్పీకర్ సంచలనం. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు…