విశాఖ డ్రగ్స్ రాకెట్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ మేరకు వెయ్యి బ్యాగుల్లో శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపింది.…
Category: AP NEWS
ఏపీలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక.
మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హింసాత్మక ఘటనపై ఈసీ సీరియస్ అయ్యింది.ఎన్నికల కోడ్ అమల్లోకి…
విశాఖలో డ్రగ్స్ కలకలం.. విమర్శలకు దిగిన పార్టీలు..
విశాఖ పోర్టులో 25వేల కేజీల డ్రగ్స్ కంటెయినర్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ఇంత…
టీడీపీ మూడో జాబితా విడుదల..
టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ, 13 మంది ఎంపీ అభ్యర్థుల వివరాలను టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం ప్రకటించారు.…
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. వాలంటీర్లపై వేటు….
ఏపీలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వాలంటీర్లపై వేటుపడింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనా మొత్తం 46 మంది…
ఎల్లుండి టీడీపీ వర్క్ షాప్..
ఈ నెల 23న టీడీపీ వర్క్ షాప్ నిర్వహించనుంది. ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజ్మెంట్ పై అభ్యర్థులకు ఈ వర్క్ షాప్…
జగన్ సర్కార్ కు ఈసీ మరో షాక్..!
ఏపీలో ఎన్నికల వేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ మరో షాకిచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వ అత్యవసర నిర్ణయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.…
సీట్ల ఖరారుపై ఆశావహుల ఎదురుచూపు..
సీట్ల ఖరారుపై కూటమి పార్టీల ఆశావహుల ఎదురుచూస్తున్నారు. లోక్సభ అభ్యర్థులకు బీజేపీ, టీడీపీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీలో ఇంకా 16…
భారత్ ను విశ్వ గురువుగా మారుస్తున్న శక్తి మోదీ.. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు: చంద్రబాబు..
రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదే అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీకి అండగా ఉంటామని చెప్పడానికి పెద్ద ఎత్తున…
జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదు… వైసీపీ వ్యతిరేక ఓటును కాంగ్రెస్ కు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది: ప్రధాని మోదీ.
ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కలయికతో కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కూటమి ఏర్పడ్డాక, నిన్న ఎన్నికల షెడ్యూల్ ప్రకటన…