నారా భువనేశ్వరికి ఈసీ షాక్..

టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో ఆమెకు…

విశాఖ డ్రగ్స్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..

విశాఖ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వరుసగా ఐదో రోజు సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. మరో రెండు…

చంద్రబాబుపై కేశినేని నాని సంచలన ఆరోపణలు..

టీడీపీ అధినేత చంద్రబాబుపై కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం కేశినేని మాట్లాడుతూ.. ‘ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబుకు అలవాటు. ఏబీ…

జనసేనలో ఆ 3 స్థానాలే పెండింగ్..

టీడీపీ-బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 18 మంది అభ్యర్థులపై ఆ పార్టీ క్లారిటీ…

అడుగంటుతోన్న రిజర్వాయర్లు..

దేశంలో నీటి కోరత తీవ్రమైంది. వర్షాలు పడకపోవడంతో 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు కూడా 38 శాతానికి పడిపోయాయి. దక్షిణాదిలోని…

మాజీ మంత్రి గంటాకు మరో షాక్.

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మరో షాక్ తగిలింది. ఈ సారి గంటాకు ఇండియన్ బ్యాంక్ ఝలక్ ఇచ్చింది. గంటాకు చెందిన…

విశాఖ డ్రగ్స్ రాకెట్ కేసులో కీలక అప్‌డేట్.

విశాఖ డ్రగ్స్ రాకెట్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ మేరకు వెయ్యి బ్యాగుల్లో శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపింది.…

ఏపీలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక.

మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హింసాత్మక ఘటనపై ఈసీ సీరియస్ అయ్యింది.ఎన్నికల కోడ్ అమల్లోకి…

విశాఖలో డ్రగ్స్ కలకలం.. విమర్శలకు దిగిన పార్టీలు..

విశాఖ పోర్టులో 25వేల కేజీల డ్రగ్స్ కంటెయినర్ ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల వేళ ఇంత…

టీడీపీ మూడో జాబితా విడుదల..

టీడీపీ మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ, 13 మంది ఎంపీ అభ్యర్థుల వివరాలను టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం ప్రకటించారు.…