కుప్పం కేంద్రంగా చంద్రబాబు కీలక నిర్ణయం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి తన సొంత నియోజక వర్గం కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ…

ఈడీ ముందుకు విజయసాయిరెడ్డి..

కాకినాడ సెజ్ వ్యవహారం వైసీపీ నేతలను వెంటాడుతోంది. దీనిపై ఈడీ రంగంలోకి దిగేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఈడీ ముందు హాజరయ్యారు…

ఏపీలో మరో స్కీమ్..

ఏపీలో మరో కొత్త స్కీమ్ రాబోతోంది. అది కూడ ఒక్క రూపాయి చెల్లించకుండ, ప్రభుత్వం ప్రతి కుటుంబానికి మేలు చేకూర్చనుంది. ప్రభుత్వం…

మాధవీలత వర్సెస్ జేసీ..!

సినీనటి బిజెపి నాయకురాలు మాధవి లత జెసి ప్రభాకర్ రెడ్డి ల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. ఇక…

మాచర్లలో టీడీపీ నేతలపై జరిగిన దాడిలో కీలక నిందితుడు అరెస్ట్..

మాచర్లలో టీడీపీ నేతలపై జరిగిన దాడిలో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురగా…

రీతూ – భారతీ బిగ్ స్కామ్..? ఏకంగా 700 కోట్ల కుంభకోణం..?

10 కాదు.. 20 కాదు.. ఏకంగా 700 కోట్ల కుంభకోణం. వైసీపీ హయాంలో.. ఆంధ్రప్రదేశ్‌లో వందల ఎకరాల భూముల్ని కొట్టేశారు. లిటిగేషన్…

ఏపీ ప్రభుత్వ సరికొత్త నిర్ణయం..! ఏంటంటే..?

మీకు భూమి ఉందా.. అయితే మీకోసం ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే, భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేక…

విశాఖ, విజయవాడ డబుల్ డెక్కర్ మెట్రోపై చంద్రబాబు కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం మరియు విజయవాడ మెట్రో ప్రాజెక్టులపైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విశాఖ…

సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్- ప్రత్యేక అనుమతి కోరుతూ..!

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉంటూ గతంలో…

విశాఖ సెంట్రల్ జైలులో సెల్‌ఫోన్ల కలకలం..

విశాఖ సెంట్రల్ జైల్లో నిబంధనలు పక్కదారి పట్టినట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ కేంద్ర కారాగారంలో…