తెలుగులో పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వాలి…ఎపిపిఎస్సీ చర్యల పట్ల యార్లగడ్డ అభ్యంతరం

న్యూఢిల్లీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్సీ) చర్యల పట్ల యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.…

మహిళా కాన్ స్టే బుల్ దారుణ హత్య

రామచంద్రాపురం (సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ని ఆమె ప్రియుడు హత్య చేసిన సంఘటన బుధవారం…

భార్యాభర్తల ఆత్మహత్య

అనారోగ్య కారణాల రీత్యా భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడ్డారు. సికింద్రాబాద్‌లోని మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న హరినాథ్, సునీత దంపతులు ఉరేసుకుని…

తెరాస ఎంపిటిసి బి ఫార్మ్స్ అందజేసిన ఎమ్మెల్యే జయపాల్ యాదవ

ఈరోజు కల్వకుర్తి మండలంలోని పలు గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  సమక్షంలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ…

కల్వకుర్తి పట్టణంలో ఘనంగా జరిగిన కార్మికుల దినోత్సవ వేడుకలు ఘనంగ

నాగర్ కర్నూలు జిల్లా  కల్వకుర్తి పట్టణంలో ఘనంగా జరిగిన కార్మికుల దినోత్సవం కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో గల అంబేద్కర్…

సీఎం భరోసా కల్పిస్తే ఆత్మహత్యలు తగ్గేవి: రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ బయటకు వచ్చి భరోసా కల్పించేలా ఓ ప్రకటన చేసి ఉంటే విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడేదని కాంగ్రెస్ నేత…

ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న శ్రీనివాసరెడ్డి దారుణాలు

యాదాద్రి జిల్లా హాజీపూర్ లో మానవమృగం శ్రీనివాసరెడ్డి చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో శ్రీనివాస్ రెడ్డి అన్ని…

ఇంటర్‌ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి – బిసి రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కా చంద్ర మోహన్

ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలపై సమగ్ర న్యాయవిచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిసి రక్షక్ దళ్ రాష్ట్ర…

శ్రీలంకలో శాంతిని నెలకొల్పేందుకు వెళ్లిన కేఏ పాల్

ప్రపంచంలోని ప్రముఖులంతా తన స్నేహితులేనని క్రైస్తవ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎన్నో సార్లు చెప్పిన సంగతి తెలిసిందే.…

ప్రధాని మోదీపై మాజీ జవానును పోటీకి దింపిన సమాజ్ వాదీ పార్టీ

ధానమంత్రి నరేంద్ర మోదీ పోటీచేస్తున్న వారణాసిలో సమాజ్ వాదీ పార్టీ ఆఖరి నిమిషంలో తన అభ్యర్థిని మార్చేసింది. ఇప్పటిదాకా వారణాసిలో సమాజ్…