10 నుంచి దోస్త్‌ దరఖాస్తులు…..

నమోదుకు తుది గడువు ఈ నెల 27ఈసారి 76 సహాయ కేంద్రాల్లోనూ అవకాశం హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో…

మాజీ ఐఏఎస్‌ ఖాతా నుంచి రూ.63 లక్షలు డ్రా..డ్రైవర్‌ అరెస్టు

హైదరాబాద్ : మాజీ ఐఏఎస్‌ అధికారిని మోసం చేసిన క్యాబ్‌ డ్రైవర్‌ సీసీఎస్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీసీఎస్‌ జాయింట్‌…

ఏపీకి తప్పిన పెను ముప్పు… ఒడిశావైపు దూసుకెళ్తున్న ఫొణి తుఫాను…

శ్రీకాకుళం ఉత్త‌ర మ‌రియు తీర‌ప్రాంత మండ‌లాల్లో రెడ్ అలెర్ట్‌ ప్రకటించారు అధికారులు. ఈ రోజంతా రెడ్ అలర్ట్ కొనసాగనుంది.

శ్రీకాకుళంపై ఫణి తుఫాను పెను ప్రభావం… భీకర గాలులతో భయంకర పరిస్థితులు….

 ఇప్పటికే తిత్లీ తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాను ఫణి తుఫాను కూడా సర్వనాశనం చేస్తోంది. ఫణి తుఫాను ప్రభావం శ్రీకాకుళం…

పూరీవైపు దూసుకొస్తున్న ఫణి తుఫాన్… ఉ.8 గంటలకు తీరం దాటే అవకాశం

శ్రీకాకుళం ఉత్త‌ర మ‌రియు తీర‌ప్రాంత మండ‌లాల్లో రెడ్ అలెర్ట్‌ ప్రకటించారు అధికారులు. ఈ రోజంతా రెడ్ అలర్ట్ కొనసాగనుంది.

ఇంటర్ ఎఫెక్ట్ : ఉన్నత విద్యలో సంస్కరణలకు పూనుకున్న విద్యా మండలి..

  రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో విద్యామండలి చైర్మన్ ఆచార్య పాపిరెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వైస్ చైర్మన్లు…

తోటి జవానులపై 18 రౌండ్ల కాల్పులు జరిపిన లక్ష్మీకాంత్ బర్మన్

హౌరాలో డిప్యుటేషన్ మీద ఎన్నికల విధులు నిర్వర్తించడానికి వెళ్లిన జవాను తోటి జవానులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మరణించగా,…

బస్సులో కాల్పులు జరిపిన నిందితుడి కోసం గాలిస్తున్నాం: ఏసీపీ

నేటి ఉదయం సికింద్రాబాద్ నుంచి ఫిలింనగర్ వెళ్లే బస్సులో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఉదయం 10:45…

ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళంపై – ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వివరణ

హైదరాబాద్‌: ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళంపై రాజకీయ దుమారం చెలరేగిన నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న గ్లోబరీనా సంస్థ వ్యవహారంపై ఇంటర్‌ బోర్డు…

6 వేల మందికి పైగా దర్శనం – రూ.8 లక్షల ఆదాయం..

వేములవాడ: వేసవి సెలవులను పురస్కరించుకుని వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం బుధవారం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజాము నుంచే భక్తులు…