ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రగిరిలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ అనగానే…
Author: TslawNews
గుంటూరు జిల్లా మేళ్ళవాగు మాదిగల భూ కబ్జా – పట్టించుకోని అధికారులు
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మెళ్ళవాగు గ్రామ పంచాయతీ పరిధిలోని లచక్కచేరువు ప్రక్కన తూర్పు భాగంలోని బస్టాండ్ సెంటర్లోని ఏడున్నర ఎకరం…
కమల్ హాసన్ పై చెప్పులతో దాడి
విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ పై చెప్పులతో దాడి జరిగింది. హిందూ ఉగ్రవాదంపైనా, స్వతంత్ర…
ఇఫ్తార్ విందు లో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ ….
హైదరాబాద్ : టీఆర్ఎస్ స్టేట్ ముస్లిం మైనారిటీ లీడర్ బద్రుద్దీన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర…
టీవీ9 చానల్లోనే కొనసాగాలనుకుంటున్నా, కుదరకపోతే మరో చానల్ ప్రారంభిస్తా!: రవిప్రకాశ్
సీఈఓగా తొలగింపునకు గురైన రవిప్రకాశ్ తాజా పరిణామాలపై తన అభిప్రాయాలు వెల్లడించారు. తాము టీవీ9 చానల్ ను ఏ పార్టీకి కొమ్ముకాయని…
బీజేపీ పన్నిన కుట్రలో మా అభ్యర్థి ఇరుకున్నారు: మాయావతి
బీజేపీపై బీఎస్పీ అధినేత్రి నిప్పులు చెరిగారు. బీజేపీ పన్నిన కుట్రలో ఘోసి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న తమ అభ్యర్థి…
పిడుగుపడి మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు Flash News
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లిలో పిడుగు పడి వృతి చెందిన ఈదమయ్య కుటుంబసభ్యలను అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు…
నేడు టెన్త్ ఫలితాలు
పదో తరగతి పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గం.కు సచివాలయం డి బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ…
ఏపీ కానిస్టేబుల్ను బలవంతంగా విజయవాడ తరలించే ప్రయత్నం – ఖైరతాబాద్ చౌరస్తాలో జీపు నుంచి దూకేసిన కానిస్టేబుల్!
హైదరాబాద్లో విధులు నిర్వర్తిస్తున్న ఏపీ కానిస్టేబుల్ను విజయవాడ బదిలీ చేశారు. అయితే, అతను వెళ్లనని మారాం చేయడంతో బలవంతంగా జీపులో తరలిస్తుండగా…
పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థిని – పరిస్థితి విషమం
శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గాయాత్రి కాలనిలో 9వ తరగతి విద్యార్థిని పట్నాల అనిత అనే అమ్మాయి పెట్రోల్ బంక్ వెనక…