పోలవరం.. ఇక శరవేగం!

అమరావతి : పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తిచేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం…

కాళేశ్వరం కదా.. కలెక్టర్లు ఫిదా!

ప్రాజెక్టును సందర్శించిన అన్ని జిల్లాల కలెక్టర్లు మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్‌హౌస్‌ల పరిశీలన ప్రాజెక్ట్‌ నిర్మాణం ఇంజనీరింగ్‌ అద్భుతమన్న కలెక్టర్లు సీఎం కేసీఆర్‌…

కేబినెట్‌ కీలక నిర్ణయాలు : ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపు

 న్యూఢిల్లీ :  కేంద్రప్రభుత్వం వివిధ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు గేట్లు బార్లా తెరిచింది. ఈ మేరకు బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్‌  కీలక నిర్ణయాలను…

ధోని విశ్రాంతి కొనసాగింపు!

న్యూఢిల్లీ: సైన్యంలో రెండు వారాల పాటు పని చేసేందుకు వెస్టిండీస్‌తో సిరీస్‌ నుంచి విరామం కోరిన దోని తర్వాతి ప్రణాళిక ఏమిటి? త్వరలో…

టాలీవుడ్‌కు జాన్వీ.. హీరో ఎవరంటే!

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన భామ జాన్వీ కపూర్‌. తొలి సినిమా ధడక్‌తోనే నటిగా మంచి మార్కులు సాధించిన…

75 కొత్త సర్కారు మెడికల్‌ కాలేజీలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 75 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. తద్వారా ప్రస్తుతమున్న ఎంబీబీఎస్‌ సీట్లకు మరో…

వైసీపీ ముఖ్యనేతకు కేబినెట్ ర్యాంక్‌తో కీలక పదవి.. కేవీపీ తరహాలోనే…

వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రజా వ్యవహారాల సలహాదారుగా నియమించారు సీఎం వైఎస్ జగన్. వైసీపీలో కీలకంగా…

ప్రధాని మోదీని ప్రతిదానికి పిలవాలా ?… కాళేశ్వరం సాధకుడిని నేనే అన్న కేసీఆర్

ప్రతి కార్యక్రమానికి ప్రధానిని పిలవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాను సాధకుడినని తెలిపిన కేసీఆర్……

రూ. 400 కోట్లతో సచివాలయం… రూ. 100 కోట్లతో అసెంబ్లీ నిర్మాణం… తెలంగాణ కేబినెట్ నిర్ణయం

మంచి రోజులు ముగుస్తున్నందున ఈ నెల 27న కొత్త సచివాలయం నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు.…

మిస్సింగ్‌లపై అసత్య ప్రచారం…ముగ్గురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

సోషల్ మీడియాలో పుకార్లను వ్యాపింప చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇటీవల మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయన్న వార్తలు రాష్ట్రంలో…