సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్వాహకులకు రూ.45,000 జరిమాన

సిద్దిపేట పట్టణంలో ఎవరైనా చెట్లను గానీ, మొక్కలను గానీ నరికేసినా, ధ్వంసం చేసినా వారిపై శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని…

2020 సంవత్సరంలో సెలవుల తేదీలను విడుదల చేసిన తెలంగాణ కార్మికశాఖ

2020 సంవత్సరంలో సెలవుల కోసం  తెలంగాణ కార్మికశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం..  వరుసగా సెలవు దినాలు జనవరి 15 బుధవారం సంక్రాంతి,…

హైదరాబాద్‌లో నూతనంగా 800 బస్ షెల్టర్లు..

హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల సౌకర్యార్థం త్వరలో సరికొత్త డిజైన్లు, అత్యాధునిక హంగులతో కొత్తగా 800 బస్‌ షెల్టర్లు నిర్మించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్…

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ విందు

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆదివారం విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలు ఒక…

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బాలామృతం లో భారీగా గోల్‌మాల్‌

బాలల్లో పోషక సమస్యలను అధిగమించే లక్ష్యంతో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బాలామృతం దారి తప్పుతోంది. అధికారుల…

అయోధ్య తుది తీర్పు.. కొత్త సంప్రదాయానికి తెరతీసిన సుప్రీం

భారతదేశ చరిత్రలో శనివారం ఓ కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. దేశ రాజకీయ, సామాజిక అంశాలపై తీవ్ర ప్రభావం చూపిన శతాబ్ద కాలం…

37 వ రోజుకి RTC సమ్మె .. ఇకనైన KCR ముగింపు పలుకుతారా …

హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకోసం చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 37వ రోజుకు చేరింది. నిన్న ట్యాంక్ బండ్…

చార్జిలలో మార్పులు చేసిన జియో : తగ్గనున్న కాల పరిమితి , డాటా ,. అన్ లిమిటెడ్ కాల్స్ లో కోత

ఒక నెల ముందు వరకు జియో ది బెస్ట్ అనే వారు ఆ బెస్టే ఇప్పుడు క్రమక్రమంగా వరెస్ట్‌గా మారుతుంది. ఈ…

రేపు దక్షిణ భారతదేశ నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల జలవనరుల ప్రాంతీయ సదస్సు జరగనుంది. కేంద్రమంత్రి అర్జున్‌రావు మేఘావాల్ నేతృత్వంలో జరగనున్న ఈ సదస్సుకు తెలంగాణ, ఏపీ,…

తీరం దాటిన ‘బుల్‌బుల్’..ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ

 బుల్‌బుల్ తుపాను తీరం దాటింది. పశ్చిమ బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఈ తుపాను గత రాత్రి పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరం…