ఒలింపిక్స్‌ క్రీడలు సంవత్సరం వాయిదా 2021లో టోక్యో 2020 ఒలింపిక్స్‌

ప్రపంచవ్యాప్తంగా క్రీడాలోకం ఆసక్తిగా ఎదురు చూసిన ప్రకటన వచ్చేసింది. ఈ ఏడాది జపాన్‌ రాజధాని టోక్యోలో జరగాల్సిన 32వ ఒలింపిక్స్‌ క్రీడలు సంవత్సరం…

ప్రతి ఇంటా సమగ్ర సర్వే

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటా సమగ్ర సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. గురువారంలోగా…

ఎక్కడి వారు అక్కడే 21 రోజులు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా మంగళవారం రాత్రి 12 గంటల నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.…

ఉల్లంఘిస్తే పాస్‌పోర్టులు రద్దు..

రాష్ట్రంలో కరోనా అధికంగా ప్రబలకపోవచ్చని అనుకుంటున్నం. అయినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు ఈ వ్యాధి…

గౌతం గంభీర్ రూ.50 లక్షల సాయం

     ప్రస్తుతం ప్రపంచం మొత్తం మహమ్మారి కరోనా వైరస్‌ పై పోరాటం చేస్తోంది. దేశంలో కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య 400కు పైగా…

విశాఖపట్నం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు

విశాఖపట్నం జిల్లాలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. కరోనా నియంత్రణపై ఆళ్లనాని మంగళవారం సమీక్ష నిర్వహించారు.…

తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. లండన్‌ నుంచి…

షావోమి ఉచితంగా ‘ఎన్‌95’ మాస్కుల పంపిణీ

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’.. భారత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలు, పోలీసులకు అత్యంత నాణ్యత కలిగిన ఎన్‌95…

అధికారంలోకి రాగానే జగన్ మాట తప్పారు.. మడమ తిప్పారు: నారా లోకేశ్

                               …

రెచ్చగొట్టే ప్రసంగాలు.. సోనియా, ప్రియాంక, ఒవైసీలపై ఫిర్యాదు నమోదు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రసంగాలు యూపీలోని కోర్టులో న్యాయవాది ప్రదీప్ గుప్తా పిటిషన్ వచ్చే నెల 24వ తేదీకి విచారణ…