ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ‘కోవిడ్–19’ మహమ్మారి జిల్లా అధికారుల పర్యవేక్షణ, వైద్యుల కృషి ఫలితంగా జిల్లాలో క్రమేపీ తన ఉనికిని కోల్పోతోంది. జిల్లా…
Author: TslawNews
నేటి ప్రధాన వార్తలు
ఆంధ్రప్రదేశ్:► నేడు పేదలకు రూ.వెయ్యి ఆర్థిక సహాయం అందజేయనున్నారు.► ఇంటింటికి గ్రామవాలంటీర్ల ద్వారా అందించనున్న ప్రభుత్వం► పేదలకు తోడుగా నిలిచేందుకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం► కోటి…
కోవిడ్–19పై జనం మాట
మహానగరాలకే కొవీఢ్19 ముప్పు అత్యధికంగా ఉందని ఆయా నగరాల ప్రజలు భావిస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. మెట్రో నగరాల్లో నివసిస్తున్న వారికే కోవిడ్–19పై అవగాహన…
లాక్డౌన్ మరికొన్ని నెలల పాటు…
కొవీఢ్19 వ్యాప్తి నేపథ్యంలో భారత్లో 20 రోజుల పాటు విధించిన లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారనే చర్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున…
మొత్తం రిజిస్ట్రేషన్లలో 68 శాతం భారతీయులవే
అమెరికా హెచ్1బీ వీసా అంటే ఆ క్రేజే వేరు. ఓ వైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు.. మరోవైపు…
నేటి ప్రధాన వార్తలు
ఆంధ్రప్రదేశ్ : ► ఏపీలో 149కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణ :► తెలంగాణలో 154కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య జాతీయం…
నాలుగు రోజులు సంపూర్ణ లాక్డౌన్
ఎక్కడో ఉందనుకుంటున్న వైరస్ ఇప్పుడు మన మధ్యలోకి వచ్చేసింది. జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లాకేంద్రానికి చెందిన సదరు…
ఏటీఎం వినియోగంలో అదనపు చార్జీలుండవు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంక్ల విలీనం (అమాల్గమేషన్) తర్వాత దేశంలో ఐదో అతిపెద్ద ప్రభుత్వ రంగ…
పగటిపూట 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం
నగరంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం గరిష్టంగా 38.2 డిగ్రీలు, కనిష్టంగా 24.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో…
ఆఫీసే బెటర్ అంటున్న సాఫ్ట్వేర్లు
కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో ఐటీ కారిడార్లో ఉన్న వందలాది ఐటీ…