హైదరాబాద్‌ నుంచి మందులు తెప్పించి ఇచ్చిన పోలీసులు

ప్రాణాపాయ స్థితిలో కిడ్నీ మార్చుకున్న ఓ నిరుపేద మహిళకు హైదరాబాద్‌ నుంచి మందులు తెప్పించి దేవునిలా నిలిచారు గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులు. మంగళవారం…

23 రోజులుగా నాయీ బ్రాహ్మణుల దుర్భర పరిస్థితి

కరోనా మహమ్మారి రోజువారి కూలీలు, చిరు వ్యాపారులతో పాటు పేద, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పనిచేస్తేనే పూటగడిచే…

వ్యాపారాలు కోలుకునేందుకు సమయం పట్టేస్తుంది : ఐటీ రంగ నిపుణుడు ఎస్‌ మహాలింగం

దేశీయ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం గతంలో ఎన్నడూ చూడనంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోందని ఐటీ రంగ నిపుణుడు ఎస్‌ మహాలింగం వ్యాఖ్యానించారు. ఆసియా…

మరో 75 వేల ఉద్యోగాల కల్పనకు రంగం సిద్ధం

కరోనా మహమ్మారి కోరలకు చిక్కిన ప్రపంచం.. వైరస్ బారినుంచి కోలుకునేందుకు ఇంకా అష్టకష్టాలు పడుతోంది. మరోవైపు లాక్ డౌన్  నేపథ్యంలో రవాణా వ్యవస్థలు,…

అడవి బిడ్డల ఆనందం..

దేశ  వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది . అదుపు చేయరని స్థితి లోకి చేరుకుంటింది . ఈ సమయంలో  రెక్కాడితేగానీ డొక్కాడని…

రూ.1800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లింపు

కరోనా కష్ట కాలంలో విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  ఓ శుభవార్తను వినిపించారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.1800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌…

చేగూరులో మళ్లీ కలకలం. మృతురాలి భర్తకు కరోనా పాజిటివ్‌

దేశ  వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది . అదుపు చేయరని స్థితి లోకి చేరుకుంటింది .  చేగూరులో మళ్లీ కలకలం రేగింది.…

‘ప్రైవేటు’ లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులకొస్తున్న ప్రజలు

దేశ  వ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది . అదుపు చేయరని స్థితి లోకి చేరుకుంటింది .  కోవిడ్‌–19 మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో…

కుమారుడికి శానిటైజర్ ఆని పేరు

కరోనా   పుణ్యమా  అని సామాన్య ప్రజలకు పెద్దగా తెలియని శానిటైజర్‌, లాక్ డౌన్, క్వారంటైన్, ఐసోలేషన్‌ వంటి పదాలు ఇప్పుడు విరివిగా…

సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి.

ప్రధాన మంత్రి   నరేంద్ర మోదీ మంగళవారం నాడు మరోసారి టెలివిజన్‌ తెరముందు ప్రత్యక్షమై దేశంలో కరోనా వైరస్‌ను కట్టుదిట్టంగా ఎదుర్కొనేందుకు మే…