న్యూ ఢిల్లీ : వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చే మహిళల వన్డే ప్రపంచకప్…
Author: TslawNews
నేటి ప్రధాన వార్తలు… తప్పక చుడండి
ఆంధ్రప్రదేశ్:► నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత రేషన్ పంపిణీ, లాక్డౌన్లో పేదలకు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వం► లబ్ధిదారులకు 5 కిలోల చొప్పున…
సమ్మె విషయంపై నేడు వైద్యమంత్రిని కలవనున్న గాంధీఆస్పత్రి అవుట్సోర్సింగ్ స్టాఫ్నర్సులు
హైదరాబాద్ : గాంధీఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న స్టాఫ్నర్సులు బుధవారం వైద్యాధికారులతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. తమ…
కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన ఓ డాక్టర్ మృతి
కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన ఓ డాక్టర్.. డెంగీ జ్వరంతో ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ మృతి చెందారు. విషయం తెలిసి అతని తల్లి…
పాతాళానికి భారత ఆర్థిక వృద్ధి రేటు: ఐఎంఎఫ్
కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో భారత వృద్ధి రేటు అంచనాలను పలు రేటింగ్ సంస్థలు, దేశీ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కుదిస్తున్న క్రమంలో…
ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ క్యారెక్టర్ కోసం…యంగ్టైగర్ ఎన్టీఆర్
యంగ్టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తాజాగా ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’చిత్రంతో బిజీగా…
ఐపీఎల్ రద్దు… ఐపీఎల్-13 రద్దుకే బీసీసీఐ వర్గాలు మొగ్గు
దేశంలో లాక్డౌన్ పొడిగింపుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 నిరవధికంగా వాయిదా వేసినట్లు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి అనధికారికంగా ప్రకటించారు.…
కృష్ణా జిల్లాలో తుపాకీ పేలి వ్యక్తి మృతి….
కృష్ణా జిల్లా మండవల్లి మండలం తక్కెళ్ళపాడులో నాటు తుపాకీ పేలి ఓ వ్యక్తి మరణించాడు. మృతుడు తమిళనాడులోని పళని జిల్లాకు చెందిన నక్కలవెల్లి రాజాగా…
సచివాలయ సిబ్బందికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిత్యావసరాల సరుకులు పంపిణీ
విజయవాడ పశ్చిమనియోజకవర్గ సచివాలయ సిబ్బందికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు. విపత్కర కాలంలో ప్రాణాలు పణంగా పెట్టి…
నిబంధనలు అతిక్రమిస్తే సులువుగా దొరికిపోతారు
వాహనదారులు అనవసర కారణాలు చెప్పి రోడ్లపైకి వస్తున్నారని, నిర్దేశించిన మూడు కిలోమీటర్ల పరిధి దాటి తిరుగున్నారని తెలంగాణ పోలీస్ ‘సిటిజెన్ ట్రాకింగ్…