పండ్ల మార్కెట్‌ తరలింపుపై సమావేశం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ :  ఈ నెల 23 వరకు కొత్తపేట పండ్ల మార్కెట్‌ తెరిచే ఉంటుందని.. 27న కోహెడలో నూతన పండ్ల మార్కెట్‌…

రాత్రి 7 వరకు రెస్టారెంట్లు…..అంతర్‌జిల్లాలో బస్సులు అనుమతి

కేరళ  : కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి పాక్షికంగా సడలించనున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక…

అరుదైన పాముకి ‘హ్యారీపోటర్‌’ పేరు పెట్టిన అధికారులు

ఆకుపచ్చ రంగులో ఉన్న ఈ అరుదైన పాము పేరు ‘సలజర్స్‌ పిట్‌ వైపర్‌’. ‘సలజర్‌ స్లితరిన్‌’ అనేది హ్యారీపోటర్‌ సినిమాలోని ఓ క్యారెక్టర్‌. సలజర్‌ క్యారెక్టర్‌ను…

భరత్ లాక్ డౌన్ లో ఉంటె ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్మిస్తున్న చైనా

ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్మాణానికి చైనా శ్రీకారం చుట్టింది. ‘ఫ్లవర్‌ సిటీ’గా పేరున్న గ్వాంగ్జూ నగరంలో కమలం ఆకారంలో…

ఆర్థిక రంగ బలోపేతానికి చర్యలు తీసుకుంటామన్న ఆర్‌బీఐ గవర్నర్

ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనావైరస్ లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన తరువాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ )…

లాక్‌డౌన్‌తో 90 రోజులు పనులు కోల్పోయిన మత్స్యకారులు

లాక్ డౌన్, చేపల వేటపై నిషేధం వల్ల దాదాపు మూడు నెలలపాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు…

డాక్టర్లను ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌కు…

గుంటూరు జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు తరలించారు. ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు, సిబ్బందికి వైద్య…

హైదరాబాద్ లో చైనా యువతుల కలకలం : అక్రమంగా రవాణా

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎర్రగడ్డ పోలీసు చెక్‌ పోస్ట్‌ వద్ద కారులో వెళ్తున్న ముగ్గురు యువతులను సనత్‌ నగర్‌ పోలీసులు…

నేటి ప్రధాన వార్తలు.. కరోనా సంక్షిప్త సమాచారం

ఆంధ్రప్రదేశ్‌ : ► ఏపీలో 534కు చేరిన కరోనా కేసులు. ఇప్పటివరకు కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 14కు చేరగా, డిశ్చార్జ్‌…

వాయిదా పడుతున్న పలు రకాల ప్రపంచ క్రీడలు

ప్రస్తుత పరిస్థితుల్లో టెన్నిస్‌ ఆట తిరిగి ఆరంభమవడానికి మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని 19 సార్లు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్, స్పెయిన్‌ బుల్‌…