కర్నూల్ జిల్లాలో కరోనా వైరస్ విజృంభం : 100 పై గా కేసులు నమోదు

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ లో కర్నూల్  జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఈ వ్యాధితో ఆదివారం కర్నూలు మేదరి వీధికి చెందిన వ్యక్తి…

కరోనా వైరస్ పోరుపై గుర్తుగా హీరో మంచు మనోజ్‌ పాట

హైదరాబాద్ :  కరోనా అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రజల ప్రాణాలను సంరక్షించేందుకు అహర్నిశలా శ్రమిస్తున్న డాక్టర్లు, పోలీస్‌, మున్సిపల్‌ సిబ్బందికి అంకితమిస్తూ…

గర్భిణికి సినీ రచయిత పురుడు

 ఒడిశా కరోనా కాలంలో పురుటి నొప్పులతో బాధ పడుతున్న గర్భిణికి సినీ రచయిత పురుడు పోశారు. వెట్ట్రిమారన్‌ దర్శకత్వంలో రూపొందిన సంచలన చిత్రం…

భారీగా పెరుగుతున్న కరోనా కేసులు : కట్టడి అసాధ్యంగా మారనుందని ఊహాగానాలు

కామారెడ్డి :   భిక్కనూరుకు చెందిన ఓ వ్యక్తి మండల కేంద్రానికి సమీపంలోకి కెమికల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతడు 25 రోజులుగా విధులకు హజరుకావడం…

వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ, బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా…

డ్వాక్రా మహిళలు తయారు చేసిన మాస్కులను పరిశీలించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ : మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేసిన మాస్కులను ముఖ్యమంత్రి పరిశీలించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం ఆయనకు మెప్మా…

బాన్సువాడ‌లో అనుమతి లేకుండానే పెళ్లి నిర్వహణ

బాన్సువాడ‌ : ఓవైపు క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌లు చాస్తున్నా.. కొంద‌రు దాన్ని లైట్ తీసుకుంటున్నారు. స‌ర్కారుకు స‌హ‌క‌రించ‌కుండా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ…

నేడు తెలంగాణ మంత్రిమండలి సమావేశం : మే 7 వరకు లాక్ డౌన్

తెలంగాణ : రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతను ప్రగతిభవన్‌లో ఈ భేటీ…

గుంటూరు లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు:

  గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో భారీ స్థాయిలో కరోనా కేసులు నమోదైన గుంటూరు జిల్లాలో…

మరో 3 లక్షల ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌ కీట్లు

 కోవిడ్‌–19 పరీక్షలు వేగవంతంగా జరిపేందుకు మరో 3 లక్షల ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌ కిట్లను భారత్‌కు పంపినట్లు చైనాలో భారత రాయబారి…