మహేశ్‌బాబుతో కథానాయిక కీర్తీ సురేష్‌ జోడీ

హీరో మహేశ్‌బాబుతో కథానాయిక కీర్తీ సురేష్‌ జోడీ కట్టనున్నారా? అంటే అందుకు తగ్గ సన్నాహాలు జరుగుతున్నాయనే సమాధానం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. మహేశ్‌బాబు…

చిరు వ్యాపారి విరాళం అందచేసిన చిరువ్యాపారి చెల్లబోయిన వీరరాఘవులు

రోజూ కష్టపడి తోపుడు బండిపై వ్యాపారం చేసుకుని సంపాదించిన సొమ్మును ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేయటం అభినందనీయమని రాష్ట్ర రవాణా, సమాచార…

కరోనా వ్యాధితో మృతి చెందిన వారి నుంచి వైరస్‌ వ్యాపించదు…….

కరోనా వ్యాధితో మృతి చెందిన వారి నుంచి వైరస్‌ వ్యాపించదని, అలా మృతి చెందిన వారికి గౌరవంగా అంత్యక్రియలు చేయడానికి ప్రజలు…

గణనీయంగా తగ్గిన వడ్డీ రేట్లు : కోట్లల్లో నష్టాలు ఎదుర్కోనున్న ప్రజలు

ఎన్నడూ లేని విధంగా, ఊహించని స్థాయిలో ఇటీవలే చిన్న మొత్తాల పొదుపు పథకాల (స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌) వడ్డీ రేట్లు గణనీయంగా…

ఈ కామర్స్‌ దిగ్గజ సంస్థలకు షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

న్యూ ఢిల్లీ : కరోనా వైరస్‌ కేసుల్లేని గ్రీన్‌ జోన్లలో ఈ నెల 20 నుంచి పూర్తి స్థాయిలో ఈ కామర్స్‌…

లక్షల డాలర్ల సహాయం అందించనున్న క్రీడాకారులు

క్రీడా వార్తలు :  కరోనా మహమ్మారి దెబ్బకు టోర్నీల్లేక ఇబ్బందులెదుర్కొంటున్న యువ ఆటగాళ్లకు ఆర్థికంగా చేయూత అందించేందుకు టెన్నిస్‌ దిగ్గజాలు రోజర్‌…

మార్చి 2న తొలి కేసు నమోదు.. ఈనెల 18 నాటికి 809 కేసులు

హైదరాబాద్ :  ‘కరోనా వైరస్’.. తెలంగాణలో మార్చి 2న తొలి కేసు నమోదైంది , ఆ రోజునే. అక్కడితో మొదలై పదులు,…

ట్రేండింగ్ లో కి వెళ్లిన మాజీ మావోయిస్టు ఫోటో

ములుగు :  ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్‌ సీతక్క సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఆమె ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.…

సొంత రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంత ప్రజా రవాణాకి అనుమతి

న్యూ ఢిల్లీ :  వలస కూలీల విషయంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు సూచనలు చేసింది. రాష్ట్ర…

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ సంక్షిప్త సమాచారం

ఆంధ్రప్రదేశ్‌: ►  ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 647కి చేరింది.  ►  కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 67 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.…