పాప్‌ సింగర్‌ జెన్నీఫర్‌పై కేసు నమోదు : 150,000 డాలర్ల నష్ట పరిహారం డిమాండ్

సినిమా : పాప్‌ సింగర్‌ జెన్నీఫర్‌ లోపెజ్‌పై మాన్హాటన్‌ ఫెడరల్‌ కోర్టులో సోమవారం కేసు నమోదైంది. ప్రముఖ న్యూయార్క్‌  ఫొటో గ్రాఫర్‌ స్టీవ్‌…

తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ లో కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ

తెలంగాణ : కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ‘తెలంగాణ  ఫిల్మ్‌  ఛాంబర్‌’లోని 100 మంది కళాకారులకు, సాంకేతిక నిపుణులకు…

కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానం

ఆంధ్ర ప్రదేశ్ :  రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పరీక్షలునిర్వహిస్తున్న నేపథ్యంలో, కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. వివిధ…

ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 48.10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

ఈసారి రబీలో రికార్డు స్థాయిలో వరి సాగు కావడంతో కోతలు ముమ్మరమయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు లేకుంటే ఈపాటికే ధాన్యలక్ష్మి సిరులొలికించేది. కూలీల…

భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడే ఆలోచనలో ఆస్ట్రేలియా

క్రీడలు :  భారత్‌తో సిరీస్‌ అంటే ఏ జట్టుకైనా ఆర్థికపరంగా పండుగే. భారీ టీవీ హక్కులతో పాటు ప్రేక్షకాదరణ కూడా అద్భుతంగా ఉంటుంది…

కంది రైతులకు శుభవార్త….లక్ష మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు కేంద్రం అనుమతులు

జాతీయం :  కేంద్ర ప్రభుత్వం కంది రైతులకు శుభవార్త అందించింది. ఈ ఖరీఫ్‌లో పండించిన లక్ష మెట్రిక్‌ టన్నుల కందులను అదనంగా…

కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహించేలా ప్రణాళికలు

విద్య :  వేసవి అంటేనే వినోదం. విహారం. స్కూళ్లు, కాలేజీలు ముగిసి వేసవి సెలవులొచ్చాయంటే చాలు పిల్లలు ఎగిరి గంతేస్తారు. ఆట,…

ఒక్క నెలలో 10 రేట్లు పెరిగిన ఇంటర్నెట్ వినియోగం

లాక్‌డౌన్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్నెట్‌ వినియోగం పెరిగింది. మార్చి 22 నుంచి ఇప్పటివరకూ 12 శాతం డేటా వాడకం పెరిగినట్లు టెలికాం…

తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణకు ప్రభుత్వ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ :  రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఏ మీడియంలో చదవాలని…

వాట్సాప్ యూజర్లకు శుభవార్త…గ్రూపు వీడియోకాలింగ్ పరిమితి పెంపు

కరోనా   కష్టకాలంలో  ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ శుభవార్త చెప్పింది. లాక్ డౌన్ సమయంలో ప్రపంచానికి దూరంగా, ఇంటికే పరిమితమవుతున్న తరుణంలో వాట్సాప్…