నేటి తాజా సంక్షిప్త సమాచారం .. కరోనా వార్తల సమాహారం

ఆంధ్రప్రదేశ్‌ : ► నేడు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌.. వీడియో…

ఖమ్మం జిల్లాలో విషాదం : ఆటలాడుతూ చిన్నారి మృతి

తెలంగాణ ప్రాంతీయం (ఖమ్మం) : ఖమ్మం లో విషాదం నెలకొంది .లక్డౌన్ వేల చిన్నపిల్లలు ఆటలలో సమయాన్ని గడిపేస్తుంటారు . ఆటలు…

ప్రభుత్వం ఇస్తా అన్న 1500 నగదు మీ బ్యాంకులో పడలేదా .. ? అయితే ఇలా చేయండి !

తెలంగాణ :  లాక్ డౌన్ నేపథ్యంలో ఉచిత బియ్యం , నిత్యావసర సరుకుల కోసం ప్రభుత్వ సహాయం రూ.1500 నగదు తెలంగాణ ప్రభుత్వం,…

ఇంటి యజమానులు, స్థానికులు వైద్యులను వేధిస్తే లక్షలలో జరిమానా , 7 ఏళ్ళ వరకు జైలు శిక్ష

జాతీయం :  రోనా వైరస్ కట్టడికి పోరాడుతున్న  వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే  లక్షలలో జరిమానా , 7 ఏళ్ళ వరకు…

రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడులు : 10 శాతం వాటా కొనుగోలు

ముంబై : ఇండియా ధనిక దిగ్గజం ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్‌ జియోలో ఫేస్‌బుక్‌ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుండటంతో బుధవారం…

ఐపీఎల్ ఇక లేనట్టే అనే ఉహహానికి తోడుగా సౌరవ్‌ గంగూలీ వ్యాఖ్య

క్రీడలు :   బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చేసిన తాజా వ్యాఖ్య క్రికెట్ ఫాన్స్ కి ఆందోళన కలిగిస్తుంది . సౌరవ్‌…

తెలంగాణ లో ఒక్క రోజే 7 వేలకు పైగా వాహనాలు సీజ్ చేసిన పోలీసులు

తెలంగాణ :  కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను పలువురు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. జన సంచారంపై స్పష్టమైన నిషేధాజ్ఞలు ఉన్నా..…

ఆంధ్రప్రదేశ్ లో విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన వారందరికీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా ,  వారంతా కరోనా  నెగటివ్ గా  తేలారు అని రాష్ట్ర ప్రభుత్వం…

లాక్ డౌన్ పూర్తయ్యే లోపే తెలంగాణ లో కేసులు తాగ్గుముఖం పడతాయి : సీఎం కేసీఆర్

తెలంగాణ : రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కొనసాగుతున్న వేల , కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం…

దేశ వ్యాప్త కరోనా వైరస్ పై సంక్షిప్త సమాచారం :తప్పక చదవండి

తెలంగాణ: ► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 943కి చేరింది. ► తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతి…