‘అంగన్‌వాడీలకు జీతాలు పెంచుతాం’..

ఏపీ రాష్ట్రంలో అంగన్‌వాడీల సమ్మె నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. సీఎం జగన్ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు…

నేడు సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసు విచారణ..

టీడీపీ అధినేత చంద్రబాబు ఫైబర్ నెట్ కేసుపై ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు…

కేజ్రివాల్ బాటలోనే కవిత ?-నోటీసులపై ఈడీకి షాకిచ్చిన కేసీఆర్ కుమార్తె.. ! |

ఢిల్లీ లిక్కర్ స్కాంపై నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు…

దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ..

దావోస్‌ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అండ్‌ టీమ్‌ బిజీబిజీగా ఉంది. మన దేశానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలతో పాటు విదేశీ…

రీజనల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ..

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(Regional Ring Road) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణను 3…

మేడారంలో నేడు సీతక్క, కొండా సురేఖ పర్యటన..

మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర నేపథ్యంలో బుధవారం మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించనున్నారు. మహాజాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో…

‘శతమానంభవతి’ సీక్వెల్ వచ్చేస్తోంది..

2017 సంక్రాంతికి విడుదలైన ‘శతమానంభవతి’ సినిమా అప్పట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఇక తాజాగా దీనికి సీక్వెల్ తీయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇవాళ…

అరుదైన జంతువు గుర్తింపు..

సాధారణంగా అడవులలో ఒక్కోసారి ఎన్నో అరుదైన జంతువులు కనిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా సిక్కింలో అత్యంత అరుదైన టిబెటన్ బ్రౌన్ ఎలుగుబంటిని…

భక్తుల కోసం ‘దివ్య్‌ అయోధ్య’ యాప్‌..

అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘దివ్య్ అయోధ్య’ యాప్‌ను విడుదల…

ప్రజలకు టెలికాం శాఖ హెచ్చరిక..

దేశ ప్రజలకు టెలికాం శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. టెలికామ్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లు కాల్ చేసి *401#…