మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం..

71వ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 28 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు భారత్ వేదిక కానుంది.…

అయోధ్యలో విధ్వంసం సృష్టించి.. సీఎంను చంపేస్తాం: ఖలిస్తానీ ఉగ్రవాది..

అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్టకు సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి సమయంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరిక సందేశం పంపాడు.…

అయోధ్యకు బయలుదేరిన టీటీడీ వాహనాలు..

అయోధ్య రామాలయానికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను పంపుతామని ప్రకటించింది టీటీడీ. ఈ నెల 22న రామాలయం ప్రారంభం కానున్న నేపథ్యంలో నేడు…

ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌ పర్యటన..

సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌ పర్యటన విజయవంతమైంది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది…

అదే నేను చేసిన పెద్ద తప్పు: సమంత..

జీవితంలో తన ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలమయ్యానని, అదే తాను చేసిన పెద్ద తప్పు అని స్టార్ హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది. ఇటీవల…

వైఎస్ జగన్ పాత్రలో నటించడం చాలా కష్టం: హీరో జీవా..

తమిళ నటుడు జీవా నటించిన తాజా చిత్రం ‘యాత్ర 2’. 2019లో వచ్చిన యాత్ర సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇందులో వైఎస్…

350 బాక్సులు.. లక్ష లడ్డూలు.. అయోధ్యకు తిరుమల శ్రీవారి ప్రసాదం..

అయోధ్యకు పంపేందుకు తిరుమల శ్రీ‌వారి ల‌డ్డూ ప్రసాదం సిద్ధమైంది. ఈ నెల 22న రామమందిరం ప్రారంభోత్సవం రోజు భక్తులకు ఈ లడ్డూలు…

అయోధ్య మందిరంలోకి రాముడు.. గర్భగుడిలో ప్రత్యేక పూజలు..

అయోధ్యలోని రామమందిరంలోకి శ్రీరామ్‌లల్లా అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని లోపలికి…

ఘోర పడవ ప్రమాదం.. టీచర్ సహా 15 మంది చిన్నారులు మృతి..

గుజరాత్ రాష్ట్రంలోని వడోదర జిల్లాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారులు ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయింది. దీంతో నలుగురు టీచర్లు…

ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు..–: కేటీఆర్..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఇప్పటికే విరుచుకుపడుతున్న…