సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్!

తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్.. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో ఏర్పాటు కానుంది. ఈ దిశగా కోస్గి ప్రభుత్వ…

తెలంగాణలో గొర్రెల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ కేసు.

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) హయాంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు…

వచ్చే నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం: శుభవార్త చెప్పిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి.

వచ్చే ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.…

అయోధ్య రాముడికి కొత్తపేరు.!.

ఈనెల 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగా వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే.! అయోధ్య రామాలయంలో కొలువు…

‘జై హనుమాన్‌’లో ఆంజనేయుడిగా స్టార్ హీరో: ప్రశాంత్ వర్మ.

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జా కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’. సంక్రాంతి సందర్భంగా జనవరి…

ఊపందుకున్న ఏపీ పాలిటిక్స్.. జగన్‌పై పోరాటానికి షర్మిల సిద్ధం..!

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు . పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన…

మరోసారి ప్రశాంత్ కిశోర్ తో లోకేష్ భేటీ..

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మరోసారి హైదరాబాద్ లో సమావేశమయ్యారు. ముస్లిం మైనార్టీ వర్గాలను…

తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు..

రాష్ట్రంలో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని, అన్ని రకాల పూజలు, అర్చనలు, భజనలు వంటి అన్ని కార్యక్రమాలను…

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పూర్తి….

కోట్లాది మంది హిందువుల శతాబ్దాల కల నెరవేరింది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తయింది.…

భారత ప్రజల 500 ఏళ్ల కల సాకారమైంది…

అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠతో భారత ప్రజల 500 ఏళ్ల కల సాకారమైందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్…