2024 రిపబ్లిక్ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు..

2024 భారత దేశ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మాక్రాన్‌ హాజరుకానున్నారు. అంతకుముందు ఈ వేడుకలకు అమెరికా…

ఢిల్లీ లిక్కర్‌ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌‌కు మరోసారి ఈడీ నోటీసులు..

ఢిల్లీ లిక్కర్‌ కేసు ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను వదలడం లేదు. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.…

ఏపీలో కరోనాపై జగన్ సమీక్ష-అధికారులకు కీలక ఆదేశాలు..

ఏపీలో కోవిడ్‌ కొత్త రకం వ్యాప్తిపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రంలో…

లోకేష్ అరెస్ట్ కు కోర్టు అనుమతి కోరిన సీఐడీ..!

ఏపీలో ఎన్నికల వేళ కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14గా ఉన్న నారా…

ఏపీలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ (VV Lakshmi Narayana) తాను…

తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2…

కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణయం – మార్పులు, చేర్పులకు అవకాశం..!!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం లబ్దిదారులు నిరీక్షిస్తున్నారు. కొత్త ప్రభుత్వం…

రైతు రుణమాఫీపై రేవంత్ టీం కసరత్తు..

ముఖ్యమంత్రి రేవంత్ మరో కీలక హామీ అమలు పైన అడుగులు వేస్తోంది. అధికారంలోకి వస్తూ రూ 2 లక్షలు రుణ మాఫీ…

సద్గురు ఆశ్రమము సప్తాహ కార్యక్రమములో సద్గురుల ఆశీర్వాదం పొందిన- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

సంగారెడ్డి జిల్లా, సదాశిపేట మండలం మద్దికుంట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం, శ్రీ సద్గురు ఆశ్రమం వారిచే ఏర్పాటుచేసిన సప్తాహ…

అంగన్‌వాడీలు తక్షణమే విధుల్లో చేరాలి : బొత్స..

సమ్మెలో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు తక్షణమే విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం విశాఖలో ఆయన విలేకరులతో…