ఫ్రీ 5G సేవలు ఇక లేనట్లే..!

జియో, ఎయిర్‌టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్‌లిమిటెడ్ ఫ్రీడేటా ప్లాన్‌లను ఆపేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 4G ప్రీపెయిడ్‌…

తొలి జాబితా సిద్దం చేస్తున్న టీడీపీ…

టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా త్వరలో విడుదల చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు…

ఏపీలో సంక్రాంతి పందెం కోళ్ళ సందడి.. వందల కోట్ల రూపాయల బెట్టింగులతో హడావిడి!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. సంక్రాంతి పండుగకు చాలామంది ప్రజలు ఏపీలోని తమ సొంత ఊర్లకు వెళ్లి…

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌…

సంక్రాంతికి రికార్డులు తిరగరాసిన టీఎస్ఆర్టీసీ బస్సులు

సంక్రాంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) బస్సులలో లక్షల సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా…

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, మహేశ్‌ గౌడ్..?

తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్‌ హైకమాండ్ సోమవారం ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ స్థానాలకు టీపీసీసీ…

ఫిబ్రవరి 14 నాడు బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పెండ్లికి శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారికి ఆహ్వానం..

    చిత్తూరు జిల్లా, పుంగనూరులో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి స్వగృహమునకు వెళ్లిన…

తొలి ఓటు వేయనున్న ఎన్టీఆర్, రామ్ చరణ్..!

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మంగా భావించే అవార్డుల్లో ‘ఆస్కార్’ ఒకటి. ఈ ఏడాది నిర్వహించే ఆస్కార్ అవార్డుల వేడుకకు సంబంధించి ఓటింగ్…

హెచ్1బీ వీసాలో కీలక మార్పులు..

హెచ్1బీ వీసాలకు సంబంధించిన కీలక సమాచారంతో అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్‌లో…

ఈ నెల 22న మద్యం దుకాణాలు, బార్‌లు బంద్‌..

ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో శ్రీరాముని ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ…