హరీశ్‌రావు అండతోనే సీఎంను కలిశారు: రఘునందన్‌ రావు..

మాజీ మంత్రి హరీశ్‌రావు అండదండలతోనే ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారని బీజేపీ నేత రఘునందన్‌రావు…

తెలంగాణలో ఇండియన్ నేవీ రాడార్ స్టేషన్..

తెలంగాణలో ఇండియన్ నేవీకి సంబంధించిన వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నారు. వికారాబాద్ పూడూరు…

మహేశ్- రాజమౌళి సినిమా.. కథ చెప్పేసిన విజయేంద్ర ప్రశాద్..!..

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తీయబోయే నెక్స్ట్ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆయన ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు…

మంత్రి రోజాపై తీవ్ర ఆరోపణలు చేసిన పుత్తూరు వైసీపీ కౌన్సిలర్..

ఏపీ మంత్రి రోజాపై పుత్తూరు వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. భువనేశ్వరి పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ గా…

‘జైశ్రీరామ్’ నినాదాలు చేసిన చైనీస్ ఆర్మీ…

500 సంవత్సరాల అయోధ్య రామమందిర కల జనవరి 22, 2024న నెరవేరింది. భారత్‌లోనే కాదు… ప్రపంచవ్యాప్తంగా హిందువులు రాముడి ఆలయం కోసం…

ప్రముఖ సోషల్ మీడియా వేదికల నుంచి భారీగా డేటా చౌర్యం..

సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు సంచలన విషయాలను తెరపైకి తెచ్చారు. ట్విట్టర్, లింక్డిన్ తదితర సైట్ల నుంచి భారీ మొత్తంలో డేటా చౌర్యానికి…

వైసీపీ నేత ఇంటికి వైఎస్ ష‌ర్మిల‌.

ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైఎస్ ష‌ర్మిల కాంగ్రెస్‌కు పూర్వ‌వైభ‌వం తీసుకొచ్చేందుకు న‌డుం బిగించింది. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి,…

జగన్ అధికారంలోకి వచ్చాక స్వలాభం కోసం చూశారు: షర్మిల..

విజయనగరం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వైఎస్ షర్మిల హాజ‌రయ్యారు. ఈ స‌మావేశంలో ష‌ర్మిల మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వచ్చి…

సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్!

తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్.. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో ఏర్పాటు కానుంది. ఈ దిశగా కోస్గి ప్రభుత్వ…

తెలంగాణలో గొర్రెల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ కేసు.

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) హయాంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు…