రూ. 29 కే కిలో బియ్యం.. భారత్ రైస్ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం..

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర సర్కార్‌. పేద, దిగువ, మధ్యతరగతి ప్రజలకు చేరువయ్యేలా ఈ ప్రోగ్రామ్‌ను…

బీసీలకు ప్రాధాన్యం.. ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్ ఫోకస్..

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అభ్యర్థుల ఎంపికపై టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రదేశ్‌ ఎన్నికల…

నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-1 పోస్టులు పెంపు.. త్వరలో నోటిఫికేషన్..

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం…

సంచలన నిర్ణయాల రేవంత్ సర్కార్… 18ఏళ్ళు పైబడిన వారందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు!!

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇదే క్రమంలో తాజాగా రేవంత్…

రేవంత్ రెడ్డిని కలిసిన సింగపూర్ ప్రతినిధులు..

సింగపూర్‌కు చెందిన మెయిన్హార్డ్ట్ (MEINHARDT) కంపెనీ ప్రతినిధులు మంగళవారం తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు. హైదరాబాద్…

పోరు బాట పట్టిన కేసీఆర్..

భారత్ రాష్ట్ర సమితి అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ఇక రంగంలోకి దిగారు. సర్జరీ అనంతరం కొన్ని రోజుల పాటు విశ్రాంతి…

ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్.. ప్రత్యేకతలివే!!

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జరుగుతున్న చివరి బడ్జెట్ సమావేశాలు అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ప్రచ్చన్న…

పొత్తు వేళ బీజేపీ కండీషన్స్, చంద్రబాబు సిద్దమేనా – సీనియర్లలో టెన్షన్..!!

ఏపీలో ఎన్నికల వేళ పొత్తుల లెక్కలు కీలకం అవుతున్నాయి. కొంత కాలంగా సస్పెన్స్ గా ఉన్న టీడీపీ, బీజేపీ పొత్తుపైన స్ఫష్టత…

నేడు ధరణి కమిటీ కీలక భేటీ..

రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో బుధవారం ధరణి కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ధరణి కమిటీ ముందున్న అన్ని సందేహాలను నివృత్తి…

రూ. లక్ష కోట్లు సీజ్ చేశాం.. అవినీతిపరులకు మోడీ హెచ్చరిక..

అవినీతికి పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సోమవారం సాయంత్రం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై…