కొత్త బిజినెస్‌లోకి రవితేజ..!

మాస్ మహారాజా రవితేజ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏషియన్ సంస్థతో కలిసి ఆయన హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఏషియన్ రవితేజ(ఏఆర్‌టీ)…

నేటి నుంచే మేడారం మహాజాతర.. ఇవ్వాళ గద్దెపైకి రానున్న సారలమ్మ..

జనం మెచ్చిన జనజాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. మేడారం మహాజాతరకు ముస్తాబయ్యింది. నేడు గద్దెపైకి సారలమ్మ రాకతో ఈ పండుగ…

నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ….

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తెలంగాణ సీఎంతో పాటు ఉవముఖ్యమంత్రి…

ధరణి స్థానంలో కొత్త పోర్టల్.. మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి..

తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ధరణి పోర్టల్ గత…

ఎమ్మెల్యే ఆళ్ల కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి కారణమదేనా..?

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి చేరారు. కాంగ్రెస్‌ను వీడి తిరిగి వైసీపీ కండువ కప్పుకున్నారు. అయితే ఎమ్మెల్యే ఆళ్ల…

రెడ్ బుక్ కేసుపై నేడు కోర్టులో విచారణ..

నారా లోకేశ్ రెడ్ బుక్ కేసుపై బుధవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. తమపై దాడులకు పాల్పడిన ప్రభుత్వ అధికారులపేర్లు ఈ…

ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం.. ఆయా జిల్లాలకు హెచ్చరిక..!

ఏపీలోని పౌల్ట్రీ పరిశ్రమలకు బర్డ్ ఫ్లూ వణుకు పుట్టిస్తోంది. గత వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వల్ల పెద్ద సంఖ్యలో…

నేటి నుంచి ‘ఢిల్లీ చలో’ పునఃప్రారంభం….

రైతు సంఘాలు బుధవారం దేశ రాజధానికి తమ ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో, వారిని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు నగర…

ఉల్లి ఎగుమతులపై మార్చి 31 వరకు నిషేధం.. స్పష్టం చేసిన కేంద్రం..

ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారంటూ వస్తున్న వార్తల్ని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇంతకుముందు నిర్ణయించినట్లు మార్చి 31 వరకు అది…

నిరసనకారులను మందలించిన హైకోర్టు..

రైతుల ఢిల్లీ ఛలో నిరసన కార్యక్రమంపై పంజాబ్ & హరియాణా హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్బంగా నిరసనకారులను హైకోర్టు మందలించింది.…