గద్దెనెక్కిన సమ్మక్క.. నేడు మేడారానికి సీఎం రేవంత్, గవర్నర్ తమిళిసై..

గురువారం రాత్రి మేడారంలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. మేడారం జాతరలో ముఖ్యమైనదిగా ఘట్టం సమ్మక్క తల్లి గద్దెనెక్కడం. చిలకలగుట్ట నుంచి జన…

కరెంట్ కట్ చేస్తే తాట తీస్తా.. సీఎం మాస్ వార్నింగ్..

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అవగాహనా లోపం ఏర్పడేందుకు పలువురు అనవసరంగా కరెంటు కోతలకు పాల్పడుతున్నారని, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని…

భారత నేవీలోకి 200 బ్రహ్మోస్..

భారత నేవీలో యుద్ధ నౌకల కోసం 200 బ్రహ్మోస్ ఎక్స్టెండెడ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మార్చి మొదటి…

మరోసారి తెరపైకి నాగార్జున సాగర్ డ్యామ్ వివాదం

మరోసారి నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం తెరపైకి వచ్చింది. డ్యామ్ కు మరమ్మతు పనులను తెలంగాణ సర్కార్ ప్రారంభించింది. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో…

చైనా చేతికి భారత కీలక సమాచారం..

భారత్‌కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం. ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి,…

డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు సిద్ధం..

దేశంలో తొలిసారిగా డ్రైవర్ రహిత మెట్రో సేవలు బెంగళూరు నగరంలో అందుబాటులోకి రానున్నాయి. RVరోడ్డు- బొమ్మనహళ్లి వరకు 18.83 కిలోమీటర్ల ఎల్లో…

మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు..

మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా కీలక పాత్ర పోషించాలన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు,…

చంద్రుడిపై అడుగు పెట్టిన US ల్యాండర్..

దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికా చేపట్టిన చంద్ర మండల యాత్ర సక్సెస్ అయింది. ఇంట్యూటివ్ మెషీన్స్ కంపెనీకి చెందిన నాసా…

39.50 లక్షల మందికి రాయితీ గ్యాస్..

తెలంగాణలోని గ్యాస్ డీలర్లు రూ.500కే సిలిండర్ పథకం అమలుకు సిద్ధం కావాలని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో 1.20…

తెలుగు నేర్చుకుంటున్నా–: జాన్వీకపూర్‌

బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్‌ తెలుగులో వరుస సినిమా అవకాశాలు అందుకుంటోంది. తెలుగులో ఎంట్రీ సినిమానే అగ్ర కథానాయకుడు జూ. ఎన్టీఆర్ తో…