ధరణి ధరఖాస్తులకు మోక్షం..!

తెలంగాణలో ధరణి పోర్టల్ లో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం గురువారం మార్గదర్శాలు జారీ చేసింది. ఈ మేరకు తహశీల్దార్, ఆర్డీవోలు,…

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం.. తెరపైకి కేటీఆర్ బావమరిది..

గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో తీగ లాగితే.. కొత్త కొత్త డొంకలన్నీ కదులుతున్నాయి. ఏకంగా మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల…

నగరంలో స్కార్లెట్ ఫీవర్ కలకలం..

హైదరాబాద్ నగరాన్ని స్కార్లెట్ ఫీవర్ వణికిస్తుంది. చిన్న పిల్లల ఆసుపత్రిలో ఈ ఫీవర్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. జ్వరంతో ఆసుపత్రులకు…

సముద్రజీవికి రాష్ట్రపతి ద్రౌపతి పేరు..

సాధారణంగా ఏదైనా కొత్త రకం జీవిని గుర్తిస్తే వాటికి నామకరణం చేస్తారు. తాజాగా ఒడిశా- పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోని బంగాళాఖాతంలో జూలాజికల్…

6న రాష్ట్ర మంత్రి మండలి భేటీ..

ఈ నెల 6న రాష్ట్ర మంత్రి మండలి భేటీ కానుంది. సాధారణ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఇది…

నేడు తిరుపతిలో కాంగ్రెస్ బహిరంగ సభ..

ఏపీ ప్రత్యేక హోదా అజెండాగా న్యాయసాధన పేరుతో తిరుపతిలో నేడు కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్…

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ..

ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ.. పలువురు కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. తాజాగా టీడీపీ పులివెందుల మాజీ ఎమ్మెల్సీ…

పెళ్లిపై యాంకర్ శ్రీముఖి క్లారిటీ..

స్టార్ యాంకర్ శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ‘నాకు వయసు పెరుగుతుంది. పెళ్లి ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి.…

రాడిసన్ డ్రగ్స్ కేసు.. పరారీలో ప్రముఖ నిర్మాత కొడుకు..

రాడిసన్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని రిమాండ్‌కు తరలించగా ఏ9 నిందితుడు, ‘సైంధవ్’ నిర్మాత వెంకట్ బోయినపల్లి కొడుకు…

100 మంది అభ్యర్థులను ఖరారు చేయనున్న బీజేపీ..!

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సమాయత్తమవుతోంది. నేడు ఢిల్లీలో పార్టీ పార్లమెంటరీ బోర్డు కీలక…