అలీ పోటీ చేయబోయేది అక్కడి నుంచే..!.

కమెడియన్ అలీకి సీఎం జగన్ బంపరాఫర్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో అలీ పార్లమెంట్ బరిలో పోటీకి దిగనున్నారు. ఈ ఎన్నికల్లో అలీ…

డ్రగ్స్‌ కేసులో డైరెక్టర్ క్రిష్‌కు ఊరట..

రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో డైరెక్టర్ కు క్రిష్‌ ఊరట లభించింది. ఇటీవల గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌లో జరిగిన పార్టీలో క్రిష్‌ డ్రగ్స్…

జనసేనతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

జనసేనతో పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ‘టీడీపీ అనేక రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది.…

ఈవీఎంలలో మార్పులు చేయడం సాధ్యం కాదు: CEC.

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో ఎలాంటి మార్పులు చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం…

అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఫోకస్.. నేటి నుంచి సమావేశాలు.

లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో…

దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు: సీఎం రేవంత్..

తెలంగాణలో దివ్యాంగులకు ఉద్యోగాల్లో 4 శాతం, విద్యావకాశాల్లో 5 శాతం, అన్ని సంక్షేమ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని…

సూర్యోదయ యోజన ద్వారా రూ. 15,000 సంపాదించండి..

ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్స్ లో సూర్యోదయ యోజన ఒకటి. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చడం ద్వారా మనమే విద్యుత్తును ఉత్పత్తి…

ఈ 3నెలల్లో భారీ ఎండలు: IMD హెచ్చరిక..

దేశంలో ఎల్‌నినో పరిస్థితులు కొనసాగుతాయని, ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.…

రూ.2,000 నోట్ల చలామణిపై ఆర్బీఐ కీలక ప్రకటన..

దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణికి బ్రేక్ పడింది. ఇప్పటివరకు మనుగడలో ఉంటూ వచ్చిన ఈ పెద్ద నోటు ఇక తెరమరుగు…

కేంద్ర పథకానికి రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్..

తెలంగాణ రాష్ట్రంలోని రైతుల‌కు ద‌న్నుగా నిలుస్తూ సాగు రంగాన్ని బ‌లోపేతం చేయ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.…